ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలు షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శిలు గిరిజా శంకర్, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు …
Read More »TimeLine Layout
May, 2019
-
30 May
రెండున్నర నెలల్లో 4 లక్షల ఉద్యోగాలిస్తాం.. జగన్ సంచలన ప్రకటన
‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తాంమని సీఎం జగన్ అన్నారు. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతాలతో గ్రామ వాలంటీర్లను నియమిస్తామన్నారు. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం ఉంటుందన్నారు.. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట …
Read More » -
30 May
జగన్ ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యేకతలు ఇవే.. జగన్ ఆదేశాలతోనే ఈ కార్యక్రమం
జగన్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు అధికారులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి జగన్ అనే నేను… అంటూ ప్రమాణ స్వీకారం చేసారు. కేవలం స్టేడియంలోనే మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో లైవ్ లు చూసారు. విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో LED …
Read More » -
30 May
అతిచెత్త రికార్డును సొంతం చేసుకున్న నాయకుడు ఎవరో తెలుసా?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు జగన్ వైపే మొగ్గుచూపారు.చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో ఏపీకి చేసింది ఏమీ లేదనే చెప్పాలి ఎందుకంటే..టీడీపీ పార్టీ వాళ్ళు చేసినన్ని అక్రమాలు,అన్యాయాలు ఎవరూ చేసుండరు.ఇసుక మాఫియా, జన్మభూమి కమిటీ అగ్రిగోల్ద్ ఇలా అన్నింటిలో ప్రజలను మోసం చేసారు.ఈమేరకు ఎన్నికల్లో చంద్రబాబు కి సరైన బుద్ధి చెప్పారు.ఇదంతా …
Read More » -
30 May
ఆగస్టు నెలలో 4లక్షల ఉద్యోగాలు ప్రకటించిన జగన్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ నరసింహన్కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి …
Read More » -
30 May
పదేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారో తెలుసా.?
గవర్నర్ నరసింహన్ అరుదైన రికార్డు సాధించారు.పదేళ్లల్లో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులచే నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఆయనకే దక్కింది.2010లో కిరణ్ కుమార్ రెడ్డి,2014 జూన్ 2 న తెలంగాణ సీఎంగా కేసీఆర్,2014 జూన్ 8న ఏపీ సీఎం గా చంద్రబాబు,2018 డిసెంబర్ 13న రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్,2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పదేళ్లలో ఐదు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …
Read More » -
30 May
జగన్”వాచ్”వెనక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా..?
నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అతిరథుల సమక్షంలో కోట్ల మంది ప్రజల సాక్షిగా పంచభూతాలు దీవిస్తుండగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి,కుమార్తెలు హార్ష,వర్ష,తల్లి వైఎస్ విజయమ్మ ,సోదరి వైఎస్ షర్మిలతో కలిసి ఉదయం పదకొండు గంటల యాబై నాలుగు నిమిషాలకు తాడేపల్లిలోని తన ఇంటి నుండి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు …
Read More » -
30 May
జగన్ చాంబర్ పనులు దగ్గరుండి పర్యేక్షించింది ఎవరో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఛాంబర్ సిద్ధం అయ్యింది. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. అలాగే సీఎంగా పగ్గాలు చేపట్టిన రెండోరోజే ఆయన సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. శుక్ర, శనివారాల్లో జగన్ సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ , వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బుధవారమే సచివాలయంలో …
Read More » -
30 May
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంలో ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. వేలాది మంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి వచ్చారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రజలకు అభివాదం చేసిన వైఎస్ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్ …
Read More » -
30 May
వైఎస్ జగన్ తొలి సంతకం ఇదే..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం పూర్తయింది.మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు.. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ కు, డీఎంకే అధినేత స్టాలిన్ కు అభినందనలు తెలుపుతూ..పదేళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను..పాదయాత్ర లో ఇచ్చిన హామిలో భాగంగా పెన్షన్లు 3వేలు ఇస్తున్నానని తన మొదటి సంతకం పెట్టారు.జూన్ నుంచి 2250 ఇస్తామని వీటిని ప్రతీ ఏడాది 250కు …
Read More »