TimeLine Layout

May, 2019

  • 29 May

    సీఎంగా జగన్ “తొలి సంతకం”దేనిపైనో తెలుసా..?

    నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట యాబై ఒక్క స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తొమ్మిది లేదా పదకొండు మందితో రేపు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా …

    Read More »
  • 29 May

    జగన్ టీడీపీని దెబ్బ కొట్టడానికి సరైన గురి చూపించాడు.. విజయసాయి వ్యూహాలతో వైసీపీకి అధికారం

    2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో మధ్యాన్నం సమయంలో ఈ వేడుక జరగనుంది.జగన్ పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.అయితే జగన్ ఈ స్థాయిలో ఇంత మెజారిటీతో గెలవడానికి జగన్ పాత్ర ఎంత ఉందో.అంతే ముఖ్యమైన పాత్ర మరొకరిది కూడా ఉంది.అతను …

    Read More »
  • 29 May

    జగన్ ప్రమాణస్వీకారానికి 2వేల వాహనాలతో బయల్దేరుతున్న తెలంగాణ వైసీపీ అభిమానులు

    ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్.. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను సైతం జగన్ ఆహ్వానించారు. మరి ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేకపోయినా… బీజేపీ కీలక నేత …

    Read More »
  • 29 May

    కర్నూల్ జిల్లాలో టీజీ, భూమా ,కోట్ల, కేఈ కుటుంబాలు ఘోర పరజాయం…జగన్ ఏం చేశాడు

    కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా జిల్లా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలులో టీజీకి ఎదురు దెబ్బ పారిశ్రామిక వేత్తగా, వ్యాపారవేత్తగా జిల్లా రాజకీయాలను శాసించే దురంధరులలో టీజీ వెంకటేశ్‌ ఒక్కరు. ప్రత్యర్థులను తన కాసులతోనే మట్టి కరిపించేందుకు పదును పెట్టే వ్యూహాలను రచించే మేధావి. నేడు తన …

    Read More »
  • 29 May

    “ప్రకాశం”జిల్లా నుండి వీళ్ళే మంత్రులు..?

    ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకుంటూ ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వైసీపీ ధాటికి మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేశ్ నాయుడుతో సహా పలువురు మంత్రులు,సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో రేపు అనగా ఈ …

    Read More »
  • 29 May

    కవిత ఓటమికి అసలు కారణం చెప్పిన కేటీఆర్

    తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా పని చేసినవాళ్లు ఓడిపోయారు. …

    Read More »
  • 29 May

    లోకేష్‌తో త‌న సంబంధం గురించి యామిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన‌ మంత్రి లోకేష్ గురించి ఇటీవ‌ల ఓ వార్త సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి యామిని శ‌ర్మకు లోకేష్‌కు మ‌ధ్య `స‌న్నిహిత సంబంధం` ఉంద‌ని జ‌న‌సేన పార్టీకి చెందిన ఓ మ‌హిళా నేత ఆరోపించ‌డంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. లోకేష్-యామిని సంబంధం గురించి ప‌లువురు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు …

    Read More »
  • 29 May

    జగన్ సంచలన నిర్ణయం

    ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతికొద్ది గంటల్లోనే వైసీపీ అధినేత ,నవ్యాంధ్రకు కాబోయే రెండువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను ,ఇరవై రెండు ఎంపీ స్థానాలను దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న …

    Read More »
  • 29 May

    జగన్ ను కలిసిన కుమార మంగళం బిర్లా..పెట్టుబ‌డులు పెట్టనున్నారా?

    ఏపీలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే వస్తుంది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు అంతగా నమ్మినారు కాబట్టే వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.జగన్ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికి తెలిసిందే.చర్చలు ముగిసిన తరువాత …

    Read More »
  • 29 May

    వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న పవన్ కళ్యాణ్

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం మద్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ని అభినందించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అభిమానులు తరలివెళ్లనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఉత్సవాన్ని కళ్లారా చూసి తీరాల్సిందేనన్న పట్టుదలతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైసీపీ విజయాన్ని ఇప్పటికే భారీ హోర్డింగ్‌లు, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat