ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్గా వ్యవహరించిన టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం …
Read More »TimeLine Layout
May, 2019
-
24 May
అప్పుడూ సున్నానే..ఇప్పుడూ సున్నానే !
కేంద్రంలో అధికారం వస్తే నేను పెట్టే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఎన్ని హామీలు ఇచ్చిన చివరకుసున్నానే మిగిలింది.2014లో ఏపీ లో కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లు 173 కాగా ఒక్క సీట్ కూడా గెలవలేదు.ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అదే సీట్ రిపీట్ అయ్యింది. లోక్ సభలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా సున్నానే.రాహుల్గాంధీ ఎన్ని …
Read More » -
24 May
చిత్తు చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మంత్రులు..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు …
Read More » -
23 May
సీఐగా రిజైన్ చేశాడు.. డీఎస్పీతో సెల్యూట్ కొట్టించుకున్నాడు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి …
Read More » -
23 May
ప్రజల తీర్పే శిరోధార్యం.. కేటీఆర్
ప్రజల తీర్పే శిరోధార్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,నవీన్ పట్నాయక్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్కు మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. టీఆర్ఎస్కు …
Read More » -
23 May
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్కు సమర్పించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు.
Read More » -
23 May
ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే..మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదని,ఇది గొప్ప విజయమని అన్నారు.మీ అందరి దీవెనలతో, దేవుని దయతో విజయం సాధ్యమయిందన్నారు.ఈరోజు మీ ముందు …
Read More » -
23 May
కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు
1. పులివెందుల లో వైఎస్ జగన్ ఘన విజయం.. 90వేల 543ఓట్ల మెజారిటీ 2. కడపలో వైసీపీ అభ్యర్థి అంజద్ బాషా 52532 ఓట్గ ఆదిక్యతతో గెలుపు 3. ప్రొద్దుటూరులో 43200 ఆదీక్యత తొ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గెలుపు 4. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘరామిరెడ్డ 27798 ఓట్ల ఆదిక్యతతో విజయం 5. బద్వేల్ లో వైసీపీ అభ్యర్ది డాక్టర్ వెంకటసుబ్బయ్య 47 వేల …
Read More » -
23 May
రౌడీ ఎమ్మెల్యేకు ఓట్లతో బుద్ధి చెప్పిన దెందులూరు ప్రజలు.. దారుణమైన ఓటమి
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ఓడిపోయారు. దెందులూరులో తనపై ఎవరు పోటీ చేసినా తానే గెలుస్తానని విర్రవీగిన చింతమనేనికి భారీ షాక్ తగిలింది. చింతమనేనికి ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పారు అక్కడి ప్రజలు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఘన విజయం సాధించారు. గతంలో మహిళలను తూలనాడుతూ దాడులు చేసిన చింతమనేని ఓడిపోయారు. వివాదాస్పద వైఖరితో …
Read More » -
23 May
వ్యవసాయశాఖ మంత్రిగా ఆళ్ల రామకృష్ణా రెడ్డి
మంగళగిరి నుంచి బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి టీడీపీ అభ్యర్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మంత్రి లోకేశ్ పై విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఆర్కే ఘన విజయం సాధించారు. అయితే ఆనాడు ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే… తన కేబినెట్లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేడు విడుదలైయిన ఎన్నికల ఫలితాల్లో అందరు …
Read More »