టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు అంటూ రవిప్రకాష్ పై ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ మీకోసం.. ” నాయినా.. …
Read More »TimeLine Layout
May, 2019
-
22 May
సూర్యప్రకాశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మొదట ఆయన సీసీఎంబీకి రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ …
Read More » -
22 May
ఫలితాలను ప్రజాతీర్పుగా భావిస్తాం..ఎమ్మెల్సీ పల్లా
ఈవీఎంలపై పూర్తి సంతృప్తితో ఉన్నామని, ఫలితాలు ఎలా వచ్చినా మేం స్వాగతిస్తామని, ఫలితాలను ప్రజాతీర్పుగా భావిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా పూర్తిగా లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఈ విధంగా స్పందించారు. ఈవీఎంలపై తమకు అనుమానాలు లేవని వెల్లడించారు. ఇవాళ ఓ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై తమకు సందేహాలు లేవన్నారు.
Read More » -
22 May
రోబో ఫెస్ట్లో సత్తాచాటిన విద్యార్దులను ప్రశంసించిన కేటీఆర్..!!
ఇంటర్నేషనల్ రోబో ఫెస్ట్లో హైదరాబాదీ విద్యార్దులు సత్తా చాటారు. మిన్నెసోటా, మిచిగాన్ వద్ద ఇంటర్నేషనల్ Robofest-2019 లో మూడు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. సుహాస్, అర్నవ్ , తరుణ్ లు ఈఫెస్ట్ లో ఇండియా రెండవ స్ధానం, మూడవ స్ధానాన్ని కైవసం చేసుకున్నారు.ఈసందర్భంగా విద్యార్దులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షాలు తెలిపారు. భారతదేశం గర్వీంచ దగ్గ విజయం సాధించినందుకు హృదయ పూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. My …
Read More » -
22 May
మరో 24 గంటల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన …
Read More » -
22 May
వైసీపీకి 130 సీట్లు..!
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను నమ్ముతున్నారని, వైసీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. …
Read More » -
22 May
అందుకే కేసీఆర్ కు సహనం నశించింది.. రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదు
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యవహారాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల మనోభావాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాస్తున్న రాతలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రాధాకృష్ణ వార్తలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ ఈ రాతలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ అభిమానుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి రాధాకృష్ణ అత్యంత …
Read More » -
22 May
కర్నూల్ జిల్లా డోన్లో టీడీపీ నేత దారుణ హత్య…
కర్నూల్ జిల్లాలో దరుణ హత్య జరిగింది. జిల్లాలోని తెలుగుదేశం నాయకుడు దారుణహత్యకు గురయ్యారు. డోన్ మండలం మల్లెంపల్లి గ్రామ సమీపంలో ఈరోజు అనగా( బుధవారం) రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్ వెళ్తుండగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శేఖరరెడ్డి ఇటీవలే కోట్ల వర్గం …
Read More » -
22 May
చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్కి కూడా తొలి ముఖ్యమంత్రి చంద్రబాబే.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ కూడా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానంటూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలన్నీ తిరిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా చంద్రబాబే. కేవలం అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే ఆయనను 2014లో …
Read More » -
22 May
25 రాష్ట్రాలనుంచి వైఎస్ ప్రమాణస్వీకారోత్సవనికి వచ్చే నేతలు వీరే
ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ …
Read More »