ఓ యువకుడు జగన్ పై ఉన్న అభిమానాన్ని చూపించడానికి తన పెళ్లి ఎన్నికల ఫలితాల రోజున పెట్టుకున్నాడు.23తేదీన జగన్ గెలవబోతున్నాడు,ఆరోజు నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం గుర్తుంటుందని అన్నాడు.గుంటూరు జిల్లాకు చెందిన రామకోటయ్యకు,మాదల గ్రామానికి చెందిన వేనీలతో ఈ నెల 23న పెళ్లి నిశ్చయించారు.ఇదే రోజున ఎన్నికల ఫలితాలు ఉండడంతో పెళ్లి మండపంలో అందరు ఫలితాలు చూసేలా టీవీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించాడు.ఇదే విషయాన్ని తన బంధువులకు శుభలేఖలు ఇస్తూ …
Read More »TimeLine Layout
May, 2019
-
22 May
బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ క్యాబినెట్లో వీరికి చోటు
వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరోక్క రోజులో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీదేనని తేలిపోయింది. అంతేకాదు ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి …
Read More » -
22 May
23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై మరోసారి విరుచుకుపడ్డాడు.అసలు విషయానికి వస్తే 23తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోకిగా మారుతున్నాడని తెలియడంతో అతని ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడని చెప్పారు.ఇంత గొప్ప వ్యక్తికి ఉపాధి కల్పించే స్థితిలో ఎవ్వరులేరని..ఎందుకంటే వాళ్ళే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారని విజయసాయి రెడ్డ్తి అన్నారు.ఇలాంటి పరిస్థితిలో బాబుకి ఎవరు దారిచుపలేరని..మరి ఫలితాల తరువాత చంద్రబాబు …
Read More » -
22 May
కేఏ పాల్ ఎక్కడ…మళ్లీ తెరమీదకు వచ్చేది అప్పుడేనా?
కేఏ పాల్…పరిచయం అవసరం లేని పేరు. ఏపీ ఎన్నికల హీట్ను తగ్గించేలా తనదైన శైలి సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఓ వైపు చంద్రబాబు మరోవైపు జగన్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తుంటే.. కేఏ పాల్ మాత్రం ప్రచార సమయంలో తన స్టైల్ కామెడీని పండించారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. …
Read More » -
21 May
ఏపీలో మే 27 అర్ధరాత్రి వరకు అమల్లో ఎన్నికల కోడ్.. ఎందుకంటే.?
ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సీఈవో ద్వివేది స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్వివేదీ పేర్కొన్నారు. ఫలితం ఎటూ తేలకపోకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఈవీఎం మొరాయించి వీవీ ప్యాట్ లెక్కల్లో ఏదైనా తేడావస్తే మిగతా లెక్కింపుల్లో …
Read More » -
21 May
తనకంటే చిన్నవాడితోనే కాజల్ పెళ్లి..!
పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అబ్బాయి దొరకడం లేదు ఏం చేయాలి చెప్పండి అంటూ చెప్పిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం పెళ్లికి రెడి అయినట్లు తెలుస్తుంది. అమ్మాయిలకు పాతికేళ్లు వస్తే చాలు పెళ్లెప్పుడనే ప్రశ్నలు లేవనెత్తుతారు. అలాంటిది 35 కు చేరువ అవుతున్న కాజల్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది సమాజం..? అందుకే ఇప్పుడు కాజల్ అగర్వాల్కు కూడా ఈ తిప్పలు తప్పడం …
Read More » -
21 May
పచ్చ పత్రిక అబద్దపు రాతలకు ధీటైన జవాబు ఇదిగో..
రాష్ట్ర ఖజానా సంక్షోభంలో ఉందంటూ ప్రచురితమైన వార్తలపై స్పందించిన రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP 2018-19లో రూ.8,66,875 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అత్యంత వృద్ధి.. ప్రైమరీ సెక్టార్ 10.9 సెకండరీ సెక్టార్ 14.9 ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ 2018-19లో మొత్తం 14.5% పెరిగి …
Read More » -
21 May
అందుకే జనాలకు జగన్ అంటే అంత క్రేజ్..!
గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. కృంగి పోకుండా అలుపెరుగని యాత్ర చేపట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల మన్నలు అందుకున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని ముందుకు సాగారు. ముఖ్యంగా ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ …
Read More » -
21 May
వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే ఆసక్తికర ఫలితాలను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట. 1 అరకు, 2 విజయనగరం, 3 తిరుపతి, 4 నెల్లూరు, 5 కడప, 6 రాజంపేట, 7 హిందూపూర్, 8 నరసరావుపేట, 9 నర్సాపురం, 10 …
Read More » -
21 May
భాగ్యనగరంలో “మన్మధుడు 2” టీమ్..!
కింగ్ నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మధుడు2’.ఈ చిత్రం నెలరోజులు పాటు షూటింగ్ పోర్చుగల్లో జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది.ఇందులో వెన్నెలకిషోర్, రావు రమేష్ తదితరలు నటిస్తున్నారు.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుండగా..అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్నారు.చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ పోర్చుగల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ …
Read More »