TimeLine Layout

May, 2019

  • 15 May

    ఇస్మార్ట్ శంకర్’ టీజర్ విడుదల..

    పూరి జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరేకేక్కిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ చిత్రానికి గాను కధ, స్క్రీన్ ప్లే,డైరెక్టర్ పూరినే.రామ్ పోతినేని, నిధి అగర్వాల్ కలయికలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇంక వేరే పాత్రలలో నభ నతేష్, సత్య దేవ్ నటించనున్నారు. అయితే ఈరోజు హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ విడుదలైన కొన్ని నిమషాలకే మంచి స్పందన కూడా వచ్చింది.ఇందులో …

    Read More »
  • 15 May

    ”కృష్ణా”లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!

    ఏపీలో ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కృష్ణా జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో చాలా ఆశ్య‌ర్చ‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి. విజ‌య‌వాడ వెస్ట్ : వైసీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : వైసీపీ విజ‌య‌వాడ ఈస్ట్ …

    Read More »
  • 15 May

    ఏపీ రాజకీయాల్లో సంచలనం..!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఏఐసీసీ నాయకురాలు,యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ లేఖ రాయడం ఇటు ఏపీ అటు జాతీయ రాజకీయాల్లో సంచలనం రెకేత్తిస్తుంది. ఈ నెల ఇరవై మూడున జరిగే దేశంలోని జాతీయ ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సమావేశానికి రావాలని ఆమె ఆ లేఖలో జగన్ ను కోరారు. అయితే అప్పట్లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి …

    Read More »
  • 15 May

    భారతదేశం గర్వించదగ్గ హీరో మహేష్ బాబు..వెంకయ్యనాయుడు

    సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు జల్లు కురిపిస్తుంది.ఇందులో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటించిన విషయం అందరికి తెలిసిందే.మహర్షి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిని ఆకట్టుకుంది.ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఇప్పుడు మహర్షి తో పల్లెల్లో కూడా మంచి పేరు వచ్చింది.ఇక …

    Read More »
  • 15 May

    తెలంగాణలో మరో ఉప ఎన్నిక సమరం..!

    తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హాడావుడి నడుస్తోన్న సంగతి తెల్సిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎనబై ఎనిమిది స్థానాలను దక్కించుకుని వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున వెలువడునున్నాయి. తాజాగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో …

    Read More »
  • 15 May

    “మల్లన్న “నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు..

    తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు. అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ …

    Read More »
  • 14 May

    సాహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తలసాని

    అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సాహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆడిక్ మెట్ పద్మాకాలనీలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాహిత్ రెడ్డి మృతి చాలా బాధాకరం అన్నారు. సాహిత్ రెడ్డి పార్ధీవ …

    Read More »
  • 14 May

    శుభవార్త … వచ్చేనెల 10 తర్వాత తెలంగాణకు రుతుపవనాలు

    వచ్చే నెల ( జూన్ ) 4వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళాను తాకనున్నట్లు స్కైమెట్ సంస్థ ప్రకటించింది. జూన్ 4వ తేదీ కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు.. 10వ తేదీ తర్వాత తెలంగాణకు విస్తరిస్తాయని స్పష్టం చేసింది. 2019 సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొంది. జులై 15వ తేదీ వరకు రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని పేర్కొన్నారు. దీంతో పంట దిగుబ‌డి కూడా అధికంగా ఉంటుంద‌ని …

    Read More »
  • 14 May

    ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..

    తెలంగాణలో ఈ నెలలో జరగనున్న వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్ ,చల్ల దర్మారెడ్డి ,ఎంపీలు పసునూరి దయాకర్,రాజ్యసభ ఎంపి బండా ప్రకాశ్, వికాలంగుల కార్పొరేషన్ చైర్మన్ డా కే వాసుదేవా రెడ్డిలతో కలిసి నామినేషన్ ధాఖలు చేశారు. విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎన్నికలు …

    Read More »
  • 14 May

    శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..

    మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat