TimeLine Layout

May, 2019

  • 14 May

    అనుమానం రేకెత్తిస్తున్న ధోనీ ర‌న్ ఔట్‌.!

    దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ సారి ఐపీఎల్ క్రేజ్ అంత‌గా ఉండ‌ద‌ని అంద‌రూ భావించారు. అంద‌రి అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఐపీఎల్ అభిమానుల‌ను అల‌రించింది. అన్ని మ్యాచుల్లోనూ ఇరు జట్లు నువ్వానేనా అన్న‌ట్లుగా పోటీప‌డ‌గా చివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు చేసుకున్నాయి. రెండు జ‌ట్లు ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా గ‌ట్టి జ‌ట్లు అందులోనూ ఇరు జ‌ట్లూ గ‌తంలో మూడు …

    Read More »
  • 14 May

    ఏడాదికి tv9 ఆదాయం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు…

    ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు మిగతా ల్యాంగేజ్ లలో టీవీ9 జెట్ స్పీట్ రేంజ్ లో దూసుకుపోతుంది. బాష ఏదైనా న్యూస్ ప్రజెంటేషన్ లో కొత్త పంథాను సృష్టించిన టీవీ9… సంస్ధ స్ధాపించినప్పటి నుంచి మొదటి స్ధానంలో కొనసాగుతుంది. ఇప్పటికీ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన న్యూస్ ఛానల్స్ కి ప్రధాన కారణం టీవీ9ని చూసే అని చెప్పుకోవచ్చు. అయితే టీవీ9 ఎంత రేటింగ్ సాధించిందో.. అంతే అప్రతిష్టను మూటకట్టుకుంది. సోషల్ మీడియాలో …

    Read More »
  • 14 May

    ఏపీ టెన్త్ ఫలితాలు-అమ్మాయిలు ఫస్ట్.. అబ్బాయిలు సెకండ్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 94.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం ఆరు లక్షల ఇరవై వేల ఎనబై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే 5464స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. అయితే ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఉత్తీర్ణత …

    Read More »
  • 14 May

    వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

    ఏపీలో ఎప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …

    Read More »
  • 14 May

    రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.

    పెరుగు ఇది అంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో..?. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే పెరుగు తింటే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..! ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణసమస్యలు ఉండవు. మనకు ఒకవేళ గ్యాస్,అసిడిటీని అరికడుతుంది.మలబద్ధకం,కడుపులో మంట ఉంటే తగ్గుతాయి. అధిక బరువున్నవాళ్లు తగ్గుతారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్న తరుణంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. మనకు క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.మనిషికి రోగనిరోధక …

    Read More »
  • 13 May

    ఎమ్మెల్సీగా పోచంపల్లి గెలుపు లాంచనమే..

    ‘స్థానిక’ సంస్థల వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్‌రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్‌.. వరంగల్‌కు శ్రీనివాస్‌రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో …

    Read More »
  • 13 May

    తమిళనాడులో సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..!

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …

    Read More »
  • 13 May

    శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ చెన్నైకి చేరుకున్నారు. ఈరోజు సోమవారం ఉదయం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    Read More »
  • 13 May

    టెన్త్ ఫలితాలు-జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..!

    తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …

    Read More »
  • 13 May

    టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..!

    తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat