వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …
Read More »TimeLine Layout
May, 2019
-
8 May
అనసూయ.. మసాజ్ చేస్తూ దుస్తులు లేకుండా తొడలు కనిపించేలా ఫొటో
అనసూయ అంటే హాట్… హాట్ అంటే అనసూయ అలా ఉంటుంది ఆమె అభిమానులకు చూపించే అందం. తన హాట్ ఫోటోషూట్ చేసి యువత మతులు చెడగొట్టేస్తుంది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్ చేస్తూ బిజీగా మారిపోయిన అనసూయ హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ను పండిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యాంకరింగ్ లో గానీ, సినిమాల్లో గానీ తాను కనిపిస్తే అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకొంటుంది. …
Read More » -
8 May
ఈ నెల 10వ తేదీ లోపల టీడీపీ మంత్రి రాజీనామా చెయ్యాలి..గవర్నర్ ఆదేశాలు
సెప్టెంబరు 23న మావోయిస్టుల హత్యచేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన పదవి సమయం ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు …
Read More » -
7 May
ఫోని తుఫాను ప్రభావం..ఒరిస్సాకు 1000 మంది విద్యుత్ ఉద్యోగులు
ఫోని తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ఒరిస్సారాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ నుండి 1000 మంది విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఒరిస్సాకు వెళ్లారు. తుఫాను ప్రభావం వల్ల కరెంటు స్థంభాలు పడిపోయాయి. లైన్లు తెగిపోయాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకారం అందించాలని ఒరిస్సా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే …
Read More » -
7 May
అమరావతిలో ఈదురుగాలులకు ఎగిరి విరిగి పోయిన సచివాలయం రేకులు
మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు పలు ప్రాంతాల్లో వర్షం అనుకోని అతిథిలా వచ్చి భీభత్సం సృష్టించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏపీ నూతన రాజధాని అమరావతి చూట్టు మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో …
Read More » -
7 May
ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్
ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి …
Read More » -
7 May
కొత్త పట్టాదారులందరికీ రైతుబీమా..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతుబీమా. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు కుటుంబం నష్టపోకూడదన్న సంకల్పంతో కొత్తగా పట్టాదారులైన రైతులకు సైతం రైతుబీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు అందుకొన్న రైతులను రైతుబీమా పథకం కిందకు తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పాస్బుక్కులు పొందినవారి వివరాలు అందిస్తే అందుకు …
Read More » -
7 May
రంజాన్ మాసంలో ముస్లీంలు ఎందుకు ఉపవాసం పాటిస్తారు.?
రంజాన్ మాసం ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే నెల. చంద్రమాన కాలమానం పాటించే ముస్లీం ప్రజలు సరిగ్గా నెల వంక (చంద్రవంక)ను చూస్తూ ప్రారంభమయ్యే రంజాన్ మాసం ముస్లీంలకు పరమ పవిత్రమైనది. ముస్లీం ప్రజలు రంజాన్ మాసాన్ని వరాల వసంతంగా, అన్నీ శుభాలను ప్రసాదించే నెలగా సంబోధిస్తారు. పూర్తిగా నెల రోజుల పాటు అల్లాను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం …
Read More » -
7 May
క్వాలిఫయర్-1 నేడే..
ఐపీఎల్-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో …
Read More » -
7 May
జగన్ సీఎం అయితే చేసే పని ఇదేనా..?
ఆంధఫ్రదేశ్లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ప్రస్తుత అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండగా జగన్ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. ఇటు టీడీపీ, మరోవైపు వైఎస్సార్సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైఎస్సార్సీపీవైపే మొగ్గుచూపడం విశేషం. ఓటమి భయంతో చంద్రబాబు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతుండగా మరోవైపు గెలుపుపై ధీమాతో ప్రశాంతంగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …
Read More »