TimeLine Layout

May, 2019

  • 5 May

    ఏపీలో తుఫాన్ బీభత్సం.. ఫారన్లో మంత్రులు జల్సాలు..!

    ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా నాలుగు జిల్లాలో ఫాని తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అధికారంగా ఎనబై కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వందల పశువులు మృత్యువాతపడ్డాయి. పంటపోలాలు ,భవనాలు,ఇళ్ళు నేలకూలాయి. అయితే ఇక్కడ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు ఫారన్లో జల్సాలు చేస్తున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఫ్రాన్స్ ,స్విట్జర్లాండ్ పర్య్టటనకు రెడీ అయ్యారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు …

    Read More »
  • 5 May

    గులాబీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపు..

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపటి నుండి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతో పట్టుదలతో పని చేసి పార్టీ తరపున బరిలోకి దిగుతున్న జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఈ నెల ఆరో తారీఖు నుండి జరగనున్న తొలి దశ ఎన్నికల నుండే పార్టీ నేతలు,కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉండి.. విపక్షాలకు …

    Read More »
  • 5 May

    సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..

    ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …

    Read More »
  • 5 May

    రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

    రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …

    Read More »
  • 5 May

    బాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్…

    ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతిని పెంచుతామని బాబు ప్రకటించిన సంగతి విధితమే. అయితే,తాజాగా ఈ విషయం స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతిని పెంచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదా నారా చంద్రబాబు …

    Read More »
  • 5 May

    మహేష్ నెక్స్ట్ సినిమాకు డేట్ ఫిక్స్..?

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటి పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ‘మహర్షి’.ఈ నెల 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నా విషయం అందరికి తెలిసిందే.అనిల్ తో చేసేందుకు మహేష్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు.ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి రానుందని స్వయంగా మహేష్ నే చెప్పాడు.యాక్షన్ చిత్రాలు చేసి చేసి బోర్ కొట్టిందని..అందుకే …

    Read More »
  • 4 May

    రియల్ హీరో..!!

    ఇదేదో ఫైర్ సేఫ్టీ డ్రిల్ అనుకోకండి. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి సిలిండర్లు పేలిపోతాయేమోనని బాధితులు హడలిపోతుంటే.. ఓ పోలీస్ అధికారి ధైర్యంగా ఇంట్లోకి వెళ్లి.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రెండు సిలిండర్లను బైటకు తీసుకొచ్చాడు. భారీ ప్రమాదాన్ని తప్పించిన ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ ను గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందించారు. మంటల్లో కూడా ఇంట్లోకి వెళ్లి అందర్నీ కాపాడిన రియల్ హీరో అంటూ కీర్తించారు. ఈ ఘటన …

    Read More »
  • 4 May

    హాస్పిటల్ లో చేరిన జానకమ్మ.. ఆందోళనలో అభిమానులు

    ప్రముఖగాయని, గాన కోకిల జానకి ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆమె బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్‌ అయింది. తీవ్రంగా నొప్పి రావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉండగా.. ఆమె అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Read More »
  • 4 May

    టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలాభివృద్ధి సాధ్యం

    గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమని, అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాలు మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నిక‌ల్లో భాగంగా శ‌నివారం మామ‌డ మండ‌లంలోని కొరిటిక‌ల్, పోతారం, అనంత‌పేట‌, పొన్క‌ల్ గ్రామాల్లో ముమ్మ‌ర ప్రచారం చేశారు. జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌తో చేప‌ట్టిన రోడ్ షోకు ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. …

    Read More »
  • 4 May

    ధైర్యంగా లైఫ్ పార్టనర్ ఎవరో చెప్పిన యాంకర్ రష్మీ..ఇది నిజంగా హైలేట్

    నేడు తెలుగు టీవీ ఛానెల్స్‌లో ఎక్కువ మంది అభిమానులు చూసే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది జబర్థస్త్ ప్రోగ్రామ్ అని చెప్పక తప్పుదు. బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా రష్మీ ఇప్పటికి ఊపు ఉపూతూనే ఉంది . తను యాంకరింగ్ చేసేటప్పుడు హాట్ గా డ్రెస్సులతో యువతను తన వైపు తిప్పుకుంది. అంతేకాదు రష్మీ అందాల ఆరబోతకు విపరీతంగా ఫ్యాన్స్ అమాంతం పెరిగిపోయారు. ఇక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat