TimeLine Layout

April, 2019

  • 29 April

    వర్మను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం: వైఎస్‌ జగన్

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మను పోలీసులు  అక్రమంగా నిర్బంధించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడ లో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు సిద్ధమైన రాంగోపాల్‌ వర్మను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. వర్మను ప్రెస్‌మీట్‌ పెట్టకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం  ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. …

    Read More »
  • 28 April

    చంద్రబాబూ ప్రస్తుతం మీది అపద్ధర్మ ప్రభుత్వం,మర్చిపోతే ఎలా?

    ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా మంత్రి యనమల కూడా ఆయనపై చిర్రుబుర్రులాడారు.అయితే దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా సమాధానం చెప్పారు. అదేమిటంటే..మీకెలాగూ పనిలేదు. సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబూ. మే24 దాకా ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే. సిఎస్ …

    Read More »
  • 28 April

    యమలీల చిత్రానికి నేటికి 25 ఏళ్లు..

    కమెడియన్‌ అలీ చిన్న వయసులోనే సినిమాల్లో నటించాడు.అయితే కమెడియన్‌గా ఉన్న ఆలీని దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి హీరోగా పరిచయం చేస్తూ ‘యమలీల’ చిత్రం చేసారు.ఇది కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించడం జరిగింది.ఈ ఏప్రిల్ 28 తేదీతో ఈ చిత్రం ద్విగ్విజయంగా 25సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇందులో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో ప్రేక్షకుల మదిలోకి వెళ్ళింది.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ …

    Read More »
  • 28 April

    నడి రోడ్డు మీద ప్రెస్ మీట్..వర్మ @4pm

    వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చనున్నడా? తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చూస్తే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ ద్వారా పైపుల రోడ్డులో ఎన్టీఅర్ సర్కిల్ దగ్గర ఈ ఆదివారం సాయంత్రం 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను.మీడియా మిత్రులకి, ఎన్టీఅర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ …

    Read More »
  • 27 April

    చంద్రబాబూ ప్రజల పరువు తీయమాకు స్వామీ..విజయసాయి రెడ్డి

    వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబు ఫై ధ్వజమెత్తారు.ఏపీ ఎన్నికలకు సంబంధించి మొదటినుండి సీఈవో ద్వివేది పై చంద్రబాబు ఏదోక ఆరోపణ చేస్తూనే వచ్చారని.బాబు ఓడిపోతరనే భయంతోనే కావాలని ఆయనను నిందిస్తున్నారని మండిపడ్డారు.తన ట్విట్టర్ ద్వారా విజయసాయి రెడ్డి..సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పనిచేసుకొనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. …

    Read More »
  • 27 April

    హనుమాన్ భిక్ష లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

    సిద్దిపేట పారుపల్లి వీధిలో గల శ్రీ రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరిశ్ రావు   ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ స్వాములతో కల్సి భిక్ష చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హనుమాన్ నామ స్మరణ.. సర్వపాప హారణ..!! అని హనుమత్ కృప తోనే సర్వజగద్రక్ష అని.. అంజనేయుని అనుగ్రహము ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని అన్నారు.. …

    Read More »
  • 27 April

    కొత్త రూ.20 నోటు నమూనాను విడుదల చేసిన ఆర్బీఐ

    దేశంలో ఇప్పటికే రూ.10, రూ.100 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.త్వరలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త 20 రూపాయల నోటును విడుదల చేయనుంది.మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది.గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోటు నమూనా శనివారం విడుదల చేసారు.కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసారు. ఈ నోటు కోసం కొన్ని ఆశక్తికర విషయాలు …

    Read More »
  • 27 April

    సుజనా చౌదరి జంప్.. !!

     ఆంధ్రాబ్యాంకును మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుకు సంబంధించి శుక్రవారం బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి కాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయంలోని బ్యాంకింగ్‌ సెక్యూరిటీ ఫ్రాడ్‌ సెల్‌ అధికారుల ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. రాత్రి 10వరకు అందిన సమాచారం ప్రకారం ఈ విచారణకు ఆయన హాజరు కాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన …

    Read More »
  • 27 April

    వరంగల్‌ నగర మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు..!!

    వరంగల్‌ నగర మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హన్మకొండ సునీల్‌గార్డెన్స్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు ప్రకాశ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకాశ్‌రావును అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం …

    Read More »
  • 27 April

    విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్‌

    విశాఖ పీఠాధిపతి  స్వరూపానందేంద్రస్వామివారిని సీఎం   కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిదానానికి సీఎం వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూన్‌లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్‌ని స్వరూపానంద ఆహ్వానించారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లోని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat