మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్ ఆర్ట్స్ నన్చక్స్లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్చక్స్లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్ అనే హ్యాష్ట్యాగ్ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి …
Read More »TimeLine Layout
April, 2019
-
26 April
ప్రపంచకప్ కు భారత్ టాప్ ఆర్డర్ రెడీ..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రాబోతుంది.ప్రతీ టీమ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.ఈసారి ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.ఇంగ్లాండ్ పిచ్ లో బంతిని ఎదుర్కోవాలి అంటే చాలా పదునైన ప్లానింగ్ ఉండాలి.ఈమేరకు అందరు సర్వం సిద్దమవుతున్నారు.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఐపీఎల్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో మన ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ …
Read More » -
25 April
కేటీఆర్ ఔదార్యం..!!
– దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష సాయం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూడుచింతల తండాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు ధీరావత్ మహేశ్ చైనాలో జరిగే ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. దీంతోపాటే పారా క్రికెట్ ఇండియా టీమ్ వైస్కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. బీచ్ వాలీబాల్ మే …
Read More » -
25 April
మారుతి సుజుకి డీజిల్ కార్ల అమ్మకం బంద్
ఇకపై తమ కంపెనీ డీజిల్ కార్లను అమ్మబోదని మారుతి సుజుకి ఇండియా కార్ల కంపేనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2020 నుంచి భారత్ లో డీజిల్ కార్ల అమ్మడం ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్ భారీగా పడిపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్మన్ ఆర్ సి భార్గవ ఓ ప్రకటనలో తెలిపారు.
Read More » -
25 April
ఎన్నికల కౌంటింగ్కు 21 వేల మంది సిబ్బంది అవసరం: ద్వివేది
ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్పై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఈసీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్కు 21 వేల మంది సిబ్బంది అవసరమని అన్నారు. అసెంబ్లీ, లోక్సభ పరిధిలో ఐదేసి కేంద్రాల్లో వీవీప్యాట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు చేస్తామని సీఈవో తెలిపారు. కౌంటింగ్ టేబుళ్ల పెంపు కోసం.. విశాఖ, పశ్చిమగోదావరి, కర్నూలు …
Read More » -
25 April
మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకు నిర్మిస్తున్న బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ భగీరథ వినూత్న పథకంగా హడ్కో అభివర్ణించింది. మిషన్ భగీరథకు మూడోసారి హడ్కో అవార్డు లభించడం విశేషం. ఢిల్లీలో జరిగిన హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొని.. హడ్కో అవార్డును ఈఎన్సీ కృపాకర్రెడ్డి స్వీకరించారు.
Read More » -
25 April
ఆత్మహత్యే పరిష్కారం కాదు…హరీష్ రావు
ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే దానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని..ఎవరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు.సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …
Read More » -
25 April
బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు ఎవరు? హోస్ట్ చేసేదెవరు? ఇంతకీ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం?
బిగ్ బాస్ సీజన్ 3కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.మన తెలుగులో అయితే మొదటిసారిగా 2017లో స్టార్ట్ చేసారు.దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది.అనంతరం సీజన్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్గా 2018లో మీ ముందుకు వచ్చింది బిగ్ బాస్.రెండు సీజన్లు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫాన్స్ ఫాలోయింగ్ కూడా …
Read More » -
25 April
నాని ఎమోషనల్ ట్వీట్..!!
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకి పాల్పడుతున్న విద్యార్ధులలో ధైర్యం నింపేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సినీ దర్శకుడు మారుతి, హీరో రామ్లు సోషల్ మీడియా వేదికగా విద్యార్ధులు ఆత్మహత్యలకి పాల్పడవద్దని కోరుతున్నారు. ఏ కష్టాన్నైన ధైర్యంగా ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం …
Read More » -
25 April
ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …
Read More »