జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …
Read More »TimeLine Layout
March, 2019
-
14 March
చంద్రబాబుకు ఎంపీ బెదిరింపు…సీటు ఇస్తానని హామీ
నరసరావుపేట ఎంపీ సీటు తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేసారు.అలా ఇవ్వన్ని పక్షంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ముడుపుల గుట్టు ప్రజల ముందు పెడతానని చెప్పినట్లు సమాచారం.అయితే పోలవరం కు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన తన పని అయిపోతుందని భావించిన చంద్రబాబు..రాయపాటి బెదిరింపులకు వెనక్కి తగ్గి నరసరావుపేట లోక్సభ స్థానం పై అతడికి స్పష్టత ఇచ్చారని …
Read More » -
14 March
టీడీపీలో రగులుతున్న రగడ…బాబు మాటలు ఎవరూ లెక్కచేయడం లేదట
ఒంగోలు ఎంపీ సీటు ప్రకాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచేందుకు సిద్ధం కావడంతో టీడీపీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపికలో రగులుతున్న రగడ ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపేదాకా చల్లారేలా కనిపించడం లేదు. మంత్రి శిద్దా రాఘవరావును పోటీ …
Read More » -
14 March
వైఎస్సార్సీపీలోకి పోటెత్తిన వలసలు..కిటకిటలాడుతున్న జగన్నివాసం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, …
Read More » -
14 March
చంద్రబాబు సీఎం అయితే హత్యా రాజకీయాలు చేద్దామంటూ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో టేప్ లీక్
అధికార టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై సొంతపార్టీ నేతలు తిరుగుబాటు చేసారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన మాట్లాడిన ఆడియో టేపులు విడుదల చేసి సూరి బండారాన్ని బట్టబయలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం.. చంపుదాం.. ఎలాంటి …
Read More » -
13 March
చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..ఎవరో తెలుసా?
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.మరికొంద్దరైతే ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యమని చెబుతున్నారు.నటుడు మరియు టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆయన ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు ముందుగానే ప్రకటించారు.తాజాగా మురళీ మోహన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారాయి. …
Read More » -
13 March
జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్న అలీ
తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు. పార్టీలో సామాన్య …
Read More » -
13 March
బీజేపీ కిషన్రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయంగా కక్ష కట్టి కొందరిని కిషన్ రెడ్డి చంపించారని ఆయన కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …
Read More » -
13 March
ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు.. లోటస్ పాండ్ కు క్యూ కట్టిన నేతలు
వైసీపీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమవుతోంది.. మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకుగాను ఇవాళ తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత జగన్. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు కొలిక్కి వచ్చింది. తొలి జాబితాలో సుమారు 100మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం …
Read More » -
13 March
రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు.. పార్టీ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు
వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లైన సందర్భంగా ప్రజా జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతీ కుటుంబానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం …
Read More »