అడవులను రక్షించుకోవటం, పచ్చదనం కాపాడుకోవటం ఒక సామాజిక బాధ్యతగా సమాజంలోని అన్ని వర్గాలను అప్రమత్తం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత తరం ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు పర్యావరణ పరంగా భరోసా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అడవుల రక్షణకు, పచ్చదనం …
Read More »TimeLine Layout
February, 2019
-
22 February
ఈ దెబ్బతో బాబుకు మైండ్ బ్లాక్..గోదావరి జిల్లాల నుంచి 10 మంది కీలక నేతలు వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరో పెద్ద షాక్ ఇచ్చారు అవంతి శ్రీనివాస్..ఈయన వైసీపీ కండువా కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈరోజు విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా..ఇటు అవంతి వర్గం మరోపక్క మొదటి నుండి వైసీపీలో ఉన్న నాయకులంతా హాజరయ్యారు.ఇక ఒక్కొక్కరుగా మాట్లాడుతూ..చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాస్ పై పలు వివాదాస్పద వ్యాక్యాలు చేసారు.తనను నమ్ముకొని ఓట్లు వేసిన వారి …
Read More » -
22 February
ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్ నేత హోంమంత్రి మహముద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఖరారు …
Read More » -
22 February
బ్రేకింగ్ న్యూస్:ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇకలేరు.గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులుహుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు జన్మించిన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు,తమిళం, హిందీ ,కన్నడ,మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తన కెరీర్ మొదలవగా..కన్నడ చిత్రం …
Read More » -
22 February
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రహస్య భేటీ…డీల్ ఓకే?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక …
Read More » -
22 February
ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు..అమరులైన జవాన్లకు సభ ఘన నివాళి
శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ …
Read More » -
22 February
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..బీసీల మద్దతు వైసీపీకే
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని మరోసారి రుజువు చేసారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా మాట ఇచ్చి చివరకు ప్రజలను మోసం చేయడం జగన్ కు తెలియదని అర్ధమవుతుంది.మొన్న 17వ తేదిన ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు గురువారం జంగాకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎంపీ …
Read More » -
22 February
పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి.. ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు
పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది . ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా …
Read More » -
21 February
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే దయాకర్ రావు రేపు మంత్రిగా బాధ్యతలు స్వికరించనున్నారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు . పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా …
Read More » -
21 February
ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం..!!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి ఇవాళ మొదటిసారిగా సమావేశమైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేపు అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సప్లిమెంటరీ డిమాండ్స్ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ …
Read More »