తెలంగాణ రాష్ర్టానికి ప్రముఖ కంపెనీల రాక కొనసాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఒప్పో ఆర్ఆండ్డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్లు, …
Read More »TimeLine Layout
February, 2019
-
7 February
టీటీడీపీ కామెడీ…ఎన్నికలకు మేం రెడీ
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ అడిగితే….చెప్పే వారు లేరు కానీ…ఆ పార్టీ నేతలు మాత్రం భారీ డైలాగ్లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చాటేసిన ఆ పార్టీ…రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని వాపోయారు. అయినప్పటికీ …
Read More » -
7 February
31 ఏళ్లుగా ఈ జిల్లా YSRను గుండెల్లో పెట్టుకుంది…వైఎస్ జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. …
Read More » -
7 February
చంద్రబాబుకు ముచ్చెమటలు..తాజాగా వచ్చిన సర్వే లోను వైసీపీదే పైచేయి
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయనే మళ్ళీ గెలవబోతున్నారు, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి జోరు పెరిగేలా మరో సర్వే అంచనాలు ముందుకొచ్చాయి.ఇప్పటికే టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా,ఇప్పుడు తాజాగా …
Read More » -
7 February
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ సమక్షంలో 2వేల మందితో వైసీపీలో చేరిన కోట్ల
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గురువారం వైసీపీ పార్టీలో చేరారు. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, …
Read More » -
7 February
త్వరలో వెంకటేష్ కూతురి పెళ్లి…ఆ ఇద్దరిలో ఒకరితో ఫిక్స్?
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మరి కొందరు …
Read More » -
7 February
బ్రేకింగ్: వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతేనే పెట్టుబడులు..ఫారెన్ ఇన్వెస్టర్స్ సంచలన వ్యాఖ్యలు
పెట్టుబడులు పెట్టాలనుకున్న అందరికి తనని చూసే పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పుకు తిరిగే చంద్రబాబు అండ్ పచ్చ మీడియా మొత్తానికి దిమ్మతిరిగిపోయే షాకింగ్ న్యూస్ తగిలింది.రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతేనే ఏపీలో పెట్టుబడులు పెడతామని ఫారెన్ ఇన్వెస్టర్స్ చెప్పారట.ఈ విషయాన్నిజగనో,సాక్షి పేపరో,లేదా వైసీపీ నేతలో చెప్పలేదు వాళ్ళకి అలాంటి అవసరం కూడా లేదు.దీనిని స్వయంగా తనకే చెప్పారని చంద్రబాబు నోటితో ఆయనే అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.ఎప్పుడూ తన డబ్బాని తానే …
Read More » -
7 February
ఏవీ సుబ్బారెడ్డికి నా తరుపున ఉన్న ఓట్లన్నీ వేయిస్తా ఎస్పీవై రెడ్డి…మరి అఖిలప్రియ
కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాకు చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరోసారి కర్నూల్ జిల్లాలో కలకలం చోటుచేసుకునే ఎపిసోడ్ మొదలైంది. సుబ్బారెడ్డికి ఎంపీ ఎస్పీవై రెడ్డి తోడు కావడంతో…అఖిలప్రియ దారి ఎటు వైపో మరి. నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలిసి టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏవీ …
Read More » -
7 February
జగన్ చేయాల్సింది చేస్తున్నాడు.. కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారా.?
వైసీపీ నిర్వహిస్తున్న సమర శంఖారావం కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపుతుంది. ప్రతి కార్యకర్తకు ఎన్నికల్లో పనిచేసేందుకు అవసరమైన బూస్టింగ్, గైడెన్స్ ఇచ్చింది. జగన్ సుదీర్ఘ ప్రసంగంలో అనేక కీలక విషయాలు, కొత్త విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ ల వరకూ ఓటర్లను నడిపించడం, ఎల్లో మీడియా చేయబోయే మాయను తిప్పికొట్టడం, డబ్బుల పంపిణీ ఎదుర్కోవడం, బాబు అనుకూల పోలీస్ లను ఎదుర్కోవడం, …
Read More » -
7 February
తొణకలేదు.. చంద్రబాబులా శోకాలు పెట్టలేదు.. చరిత్ర సృష్టించబోతున్నాడు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసి దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్రను లిఖించారు. అంతులేని జనాభిమానం సంపాదించుకుని జయహో అనిపించుకున్నాడు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను దాటారు.. ముఖ్యంగా జగన్ ఏడాదికాలంగా ప్రకటిస్తున్న హామీలను అచ్చుగుద్దినట్టు చంద్రబాబు కాపీ కొడుతున్నారు. అయినా జగన్ తొణకట్లేదు.. టీడీపీ వ్యతిరేక ఓట్లను మాయం చేసి, అనుకూల ఓట్లను రెండేసి సార్లు చేర్చుకుంటూ నీచరాజకీయం చేస్తున్నాజగన్ చంద్రబాబులా …
Read More »