TimeLine Layout

January, 2019

  • 29 January

    తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి లైన్ క్లియర్..!!

    రక్షణ శాఖకు చెందిన హైదరాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో పెండింగ్ లో ఉన్న తెలంగాణ కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని కేంద్ర రక్షణ శాఖ భూమి బైసన్ పోలోను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చాలాసార్లు ప్రధాని మోడీని …

    Read More »
  • 29 January

    యుద్ధానికి సిద్ధమైన వైసీపీ.. 115 మంది అభ్యర్ధులతో తొలి బాబితా రెఢీ..!

    ఏపీలో జగబోయో ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.దీంతో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.ఇప్పటికే అక్కడ అక్కడ అన్ని పార్టీల నేతలు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విషయానికి వస్తే 115 మంది సీట్లతో అభ్యర్ధుల తొలి జాబితా రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అనేక విధాలుగా సమీకరణలు సరిచూసుకున్న వైఎస్ జగన్, ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించి అభ్యర్ధులను ఎంపిక …

    Read More »
  • 29 January

    మోడీ మ‌స్కా…15 ల‌క్ష‌ల ఉద్యోగాలిచ్చామ‌నే ప్ర‌క‌ట‌న హంబ‌క్‌

    ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 నెలల్లో 73 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం వెల్లడించిన లెక్క ఎంత అబద్ధమని, ఇది ప్ర‌జ‌ల‌కు మ‌స్కా కొట్టేందుకే వాస్త‌వాల వ‌క్రీక‌ర‌ణ జరిగింద‌ని గ‌ణంకాలు పరిశీలిస్తే అర్థమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌వో)లో వేతన జీవులను నమోదు చేయడంలో భాగంగా జరిగిన విధాన ప్రక్రియను మోడీ ప్రభుత్వం తెలివిగా తమకు అనుకూలంగా మలచుకుంద‌ని …

    Read More »
  • 29 January

    కేసీఆర్ విధానాలు ఫాలో అవుతేనే దేశం అభివృద్ధి…జాతీయ ఆర్థిక నిపుణుడి ప్ర‌క‌ట‌న‌

    గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విధానాలు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రోల్‌మోడ‌ల్‌గా నిల‌వ‌గా…మ‌రోవైపు భార‌త‌దేశ రూపురేఖ‌ల‌ను మార్చేందుకు ఆయ‌న ప్ర‌తిపాదిస్తున్న‌ ఆర్థిక నమూనాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలు వాటిపై ఆలోచ‌న చేస్తుండ‌గా, తాజాగా వాటిపై ఆర్థిక నిపుణులు ప్ర‌శంసిస్తున్నారు. దేశం ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్‌ ప్రతిపాదించిన ఆర్థికనమూనానే అనుసరించాలని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ ఛైర్మన్‌ విజయ్‌కేల్కర్ ప్ర‌క‌టించారు. ఈ ప్రతిపాదనకు తాను …

    Read More »
  • 29 January

    మరోసారి ఏపీకి కేసీఆర్..ఎందుకంటే..?

    టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత …

    Read More »
  • 29 January

    బుట్టా రేణుక.. వైఎస్ జగన్ నిన్ను కర్నూల్ కి ఎంపీని చేశాడు… కాని నువ్వు ఏం చేశావ్..?

    కర్నూలు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీలోకి చేరనున్నారు. కోట్లకు తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. కేవలం కర్నూలు ఎంపీ టికెట్ మాత్రమే కాకుండా, కోట్ల తనయుడికి లేదా కోట్ల భార్యకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నారట. డోన్ లేదా ఆలూరు ఎమ్మెల్యేగా వారిలో ఒకరు పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. …

    Read More »
  • 29 January

    జీవితంపై ఆశ వ‌దులుకున్న 17 మందికి ఎంపీ క‌విత‌….

    దేశం కాని దేశం..ఏజెంట్ చేతిలో మోసం…స్వ‌గ్రామానికి చేరేందుకు ఆశ‌లు లేవు…తిన‌డానికి తిండిలేదు…ఉండ‌టానికి స్థ‌లం లేదు…ఇది ఇరాక్‌లో చిక్కుకుపోయిన 17 మంది బాధితుల స్థితి. జీవితంపై ఆశ‌లు వ‌దులుకున్న స‌మ‌యంలో వారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు త‌మ వ్య‌థ‌ను పేర్కొంటూ కాపాడాల‌ని విన్న‌వించారు. దీంతో ఎంపీ క‌విత రంగంలోకి దిగి…భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పొందడంతోపాటు ఇరాక్‌లో ఇక్కట్ల నుంచి విముక్తి చేసే వరకు …

    Read More »
  • 29 January

    నాగ‌బాబు మ‌ళ్లీ బాబు బండారం బ‌య‌ట‌పెట్టాడుగా

    ఏపీలో ఎన్నిక‌ల ముహుర్తం స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయాలు కాక మీద‌కు చేరుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల‌తో ప్ర‌త్య‌క్షంగా సంబంధం లేని వారు కూడా ఇందులో క్రియాశీలంగా పాల్ప‌డుతున్నారు. టీవీ, సినిమా న‌టుడిగా ఇటీవ‌ల బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నటుడు నాగ‌బాబు రాజ‌కీయాల‌పై స్పందిస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఓ ఛాన‌ల్ ద్వారా త‌న భావాలు పంచుకుంటున్న నాగ‌బాబు తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై గ‌ళం విప్పారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ …

    Read More »
  • 29 January

    చంద్రబాబును ఎందుకు కొడుతున్నారని అడిగితే కులాల కుంపటి పెడుతున్నారని.. షాకింగ్

    మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల మరో విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కట్టేవారని అది తెలిసి ఆగ్రహంతో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ …

    Read More »
  • 29 January

    రాజధానిలో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ మరికొద్ది రోజులే..

    ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో గృహ ప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో నిర్మించిన ఇంట్లోకి ఫిబ్రవరి 14 వ తేదీన వైఎస్ జగన్ గృహ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 8:21 నిమిషాలకు రాజధానిలోని శాశ్వత నివాసంలోకి రానున్నట్లు సమాచారం.. ఏదైనా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat