ఏపీలోని కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఫిబ్రవరి 6వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఉదయం హర్షవర్ధన్ రెడ్డి తన కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. అయితే ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ …
Read More »TimeLine Layout
January, 2019
-
27 January
కేబినెట్ విస్తరణకు ముహుర్తం రెడీ
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరించొద్దంటూ ఈసీ ఆదేశించడం.. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ టూర్, యాగంతో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 30వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.. చండీయాగాన్ని కేసీఆర్ దిగ్విజయంగా నిర్వహించారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టిసారించారు. తాజాగా, కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. శనివారం …
Read More » -
27 January
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో కీలక నిర్ణయం వెలువడనుంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగి… ధాన్యం దిగుబడి పెరుగుతుందని… దాని ప్రభావం ధరలపై పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. దీంతో బియ్యం మార్కెటింగ్కోసం, పౌరసరఫరాల వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అధ్యయనం చేయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నిర్ణయించారు. బియ్యం మార్కెటింగ్పై అధ్యయన బాధ్యతలను సెంటర్ …
Read More » -
27 January
కోదండరాం జాడేది…పంచాయతీ ఎన్నికల్లో పత్తాలేని అగ్గిపెట్టె పార్టీ
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న తెలంగా రాష్ట్ర సమితిపై ఉద్దేశపూర్వక వ్యతిరేకతే ప్రధాన అజెండాగా రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటైన తెలంగాణ జనసమితి అడ్రస్ గల్లంతు అయింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కోదండరాం అనంతరం కాంగ్రెస్-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జట్టుకట్టి బరిలో దిగినప్పటికీ…బొక్కాబోర్ల పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఖాతాలో మరో పరాజయం నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో అగ్గిపెట్టె పార్టీ అడ్రస్ గల్లంతు …
Read More » -
27 January
జగ్గయపేటలో వైసీపీ హవా..సామినేని ఉదయభానుకే జైకొడుతున్న ప్రజలు..!!
ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తుంది.మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో పలు టీవీ చానెల్స్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దరువు టీవీ జగ్గయపేట నియోజకవర్గంలో సర్వే చేసింది.ఈ సర్వేలో రానున్న ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు ప్రజలు పట్టం కట్టనునట్లు తేలింది.1000 మందిలో 800 మంది ఉదయభానుకే జై కొట్టారు. 2014ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి స్వల్ప ఓట్లతో గెలిచిన శ్రీరాం రాజగోపాల్ …
Read More » -
27 January
జగన్ హామీ..పర్చూరు నుంచే దగ్గుబాటి హితేష్ పోటీ..?
హైదరాబాద్ నగరంలోని లోటస్పాండ్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …
Read More » -
27 January
వైసీపీ లోకి దగ్గుబాటి.. ముందే చెప్పిన దరువు..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఎన్టీఆర్ పెద్ద అల్లుడు,సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్లోని జగన్ నివాసంమైన లోటస్పాండ్లో భేటీ అయ్యారు.గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం.. వైసీపీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్తో దగ్గుబాటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమారుడు హితేష్తో కలిసి జగన్ నివాసానికి చేరుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి వైసీపీ జాతీయ …
Read More » -
27 January
జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. …
Read More » -
26 January
కలప స్మగ్లర్లపై పి.డి.యాక్టు నమోదు చేసి ఉక్కు పాదం మోపుతాం
అయిదు రోజుల పాటు అత్యంత నిష్ఠతో జరిగిన సహస్ర చండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడే మళ్ళీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు సిద్ధమయ్యారు . అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా రివ్యూ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, నిన్న రాత్రి వరకు సహస్ర చండీయాగంలో తలమునకలై ఉండి ఈ రోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నమే మళ్ళీ అధికారులతో సమీక్షా నిర్వహించి …
Read More » -
26 January
బాబు ఓట్ల గేమ్..ఢిల్లీలో నిరసన దీక్షకు స్కెచ్
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జనవరి 26వ తేదీ శనివారం టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు బాబు ఈమేరకు సిగ్నల్స్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు నిరసన చేయాలని అనుకుంటున్నట్లు…అయితే..ఎలాంటి నిరసన చేయాలో మీరే చెప్పాలంటూ పార్టీ ఎంపీలను బాబు అడిగారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని గతంలో కూడా దీక్ష …
Read More »