TimeLine Layout

January, 2019

  • 25 January

    కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్‌ …పదవికి రాజీనామా

    ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకి షాక్‌ తగిలింది. కేఈ కృష్ణమూర్తి బంధువు కేఈ సుభాషిణి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. కృష్ణగిరి మండలం వైస్‌ ఎంపీపీగా ఉన్న కేఈ సుభాషిణి తన పదవికి సైతం రాజీనామా చేశారు. నాలుగున్నరేళ్లుగా అణిచివేత ధోరణి అవలంభిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకముందు కూడ కృష్ణగిరి మండలం ఆలంకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన సుంకులమ్మను ఎంపీపీగానూ ఎన్నుకున్నారు. ఎన్నికైన నాటి …

    Read More »
  • 25 January

    ఏపీ ఎన్నికలపై దరువు ఫ్లాష్ టీం సర్వే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.?

    వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియా కాస్త అటుఇటుగా ప్రాంతీయ మీడియా, ప్రాంతీయ సర్వే సంస్థలు, చానెళ్లు ఇష్టానుసారంగా ఫలితాలివ్వగా దరువు నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది.. వెబ్ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దరువు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాప్రయోజనం కోసమే చేసింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి …

    Read More »
  • 25 January

    నాకు ధోని సపోర్ట్ ఉన్నంతవరకు నేనే రాజు..అందుకే కోహ్లి అవుట్

    టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం  సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని. అయితే ఇప్పుడు ప్రస్తుతం …

    Read More »
  • 25 January

    రెండో విడత పంచాయతీ పోలింగ్‌ ప్రారంభం

    తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు …

    Read More »
  • 24 January

    యువజన విభాగం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి తండ్రి మాదిరిగా తూర్పునుంచి బరిలోకి దిగమన్నారు అంతే

    వంగవీటి రాధా ఇవాళ మాట్లాడిన మాటలపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను సూచించారు. జగన్ పై రాధా చేసిన వ్యాఖ్యలను ఉదయభాను ఖండించారు. రంగా ఎదుగుదలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎంతో ప్రోత్సహించారన్నారు. రంగాను హత్యా చేసే ముందు తాను కలిశానని, టీడీపీ గూండాలు బస్సులో వచ్చి రంగాను హత్యా చేశారన్నారు. ఇవాళ వంగవీటి రాధా విజయవాడలో మాట్లాడుతూ నా తండ్రిని చంపింది టీడీపీ కాదని, …

    Read More »
  • 24 January

    రాధా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.. నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోకూడదు

    సీఎం చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా పడటం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని పేదలకు ఇళ్లు మంజూరుచేయడమే రంగా ఆశయం కాదని ప్రతిపేదవాడి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. అధికారం అంతమయేరోజుల్లో పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడం కరెక్ట్ కాదన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోవడం …

    Read More »
  • 24 January

    కంట్రోల్ తప్పిన ఆలీ..అందరి ముందు పరువు తీసిన మహిళ

    తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ ఆలీకి చాలా మంచి పేరుంది.అలాగే చెడ్డ పేరు కూడా ఉంది.త‌న డ‌బుల్ మీనింగ్ డైలాగులతో చాలసార్లు చిక్కుల్లో ప‌డ్డాడు కూడా. గ‌తంలో సుమ‌, సమంత, అనుష్కలపై నోరు జారిన ఆలీ విమ‌ర్శ‌ల పాలైయ్యాడు.తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయ్యింది.బుధ‌వారం రాత్రి జ‌రిగిన ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో సుమ‌ రాజీవ్‌లపై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు.అయితే హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీద‌కు పిలిచిన సుమ తనని …

    Read More »
  • 24 January

    లైంగికంగా వేధింపులు..సినీనటి భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు

    సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు అందింది. సామర్లకోట మండలం తండ్రవాడకు చెందిన పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె(14)ను ఏడాదిన్నర క్రితం ఇంట్లో పనిచేసేందుకు భానుప్రియ చెన్నై తీసుకువెళ్లినట్లు తెలిపింది. నెలకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి.. ఏడాదిన్నర కావొస్తున్న ఒక్క నెల జీతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకు తున్నాని.. అదే క్రమంలో …

    Read More »
  • 24 January

    గుడ్ న్యూస్.. రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

    కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని …

    Read More »
  • 24 January

    ఆవుల అంజయ్య కుటుంబానికి అండగా నిలిచినా కేటీఆర్

    టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat