TimeLine Layout

January, 2019

  • 7 January

    వైసీపీ ప్రకటించబోతున్నకర్నూలు జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!

    ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 వ తేది నుండి చేస్తున్న పాదయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తి కానుంది. ఆ రోజు జరగనున్న ముగింపు సభ వేదికగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల హాడావీడి మొదలైంది. గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట కర్నూలు జిల్లాలో మరోసారి రెండు …

    Read More »
  • 7 January

    చేరికలతో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం…అధికార పార్టీలో గుబులు

    ప్రజాసంకల్పయాత్ర… జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది.పెనుసంచలంగా ఆవిర్భవించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాసంకల్పయాత్రతో జిల్లాలో తన పునాదులను మరింత బలోపేతం చేసుకుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులే కాదు..క్షేత్ర స్థాయి అధికారులు కూడా ఎప్పుడు కన్నెత్తి చూడని విధంగా జననేత సాగించిన పాదయాత్రతో పార్టీలకతీతంగా అన్ని సామాజిక వర్గాల నుంచి వెల్లువెత్తిన మద్దతు అధికార టీడీపీలో గుబులు రేపింది. జిల్లాలో ముందుకు వెళ్లేకొద్ది మేమున్నామంటూ జనం ముందుకొస్తుంటే..ఈ సంకల్పంలో తామూ కూడా …

    Read More »
  • 7 January

    కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్

    తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …

    Read More »
  • 7 January

    ఏపీ ఎన్నికలపై టీవీ-సీఎ ఎన్ ఎక్స్ జాతీయ సర్వే..రిజల్ట్ జగన్ ప్రభంజనమే

    ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌పై మరో సర్వే బ‌య‌టకు వ‌చ్చింది. రాష్ట్రంలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తాడంటూ బల్లగుద్దీ మరీ చెప్పేసింది. అంతే కాదు.. బలాబలాలు తారు మారు అవుతాయని కూడా పేర్కొంది. టీవీ-సీఎ ఎన్ ఎక్స్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అధికారాన్ని చెపడుతుందని స్పష్టంగా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీడీపీకి ఎన్ని లోక్ సభ సీట్లు …

    Read More »
  • 7 January

    ప్ర‌ధాని మోడీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్‌

    ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం తీరును టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్‌మేఘ్‌వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోంద‌ని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …

    Read More »
  • 7 January

    గులాబీకే పార్ల‌మెంటు ప‌ట్టం..సంచ‌ల‌న స‌ర్వేలో స్ప‌ష్టం

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్ర‌జ‌లు ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని ప్ర‌ముఖ‌ సర్వే సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ స‌ర్వే సంస్థ తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏండ్ల …

    Read More »
  • 6 January

    జములపల్లిలో మేఘా శ్రీమంతుడి దాతృత్వం

    megha engineeign and infro

    ఎంత ఎత్తుకు ఎదిగినా కన్న తల్లిని, సొంత ఊరును మరువరాదంటారు. ఏ స్థాయిలో ఉన్నా.. ఎంత బీజీగా ఉన్నా.. ఊరి బాగుకోసం తన వంతు కృషి చేస్తున్నారు మేఘా ఇంజినీరింగ్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి. తను పుట్టిన మట్టి మీద ప్రేమతో,జములపల్లి ఊరి ప్రజల మీద మమకారంతో దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంమండలం జములపల్లిలో ఇప్పటికే సోలార్‌ ప్లాంట్‌, కల్యాణ మండపం, సీసీ రోడ్లు, మరుగు …

    Read More »
  • 6 January

    స‌ర్వే సంచ‌లన వ్యాఖ్య‌లు…స‌స్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ

    కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌పై సర్వే వాటర్‌ బాటిల్‌ విసిరారు. ఈ ఘటనను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గాంధీభవన్‌లో రెండోరోజు టీపీసీసీ సమీక్షలు …

    Read More »
  • 6 January

    జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి

    ‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …

    Read More »
  • 6 January

    అప్పుడు అలా చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికైన రాజీనామా చేసి వెళ్లిపోతా..

    త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat