ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్,బీజేపీలు కంకణం కట్టుకున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తనకు సిద్ధాంతపరంగా బద్దశత్రువైన టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకోగా…బీజేపీ మత రాజకీయం చేస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ రెండు పార్టీలు చేసిన కార్యక్రమాలను చూసి రాజకీయ వర్గాలు ఈ మేరకు వ్యాఖ్యానిస్తున్నాయి. సికింద్రాబాద్లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో …
Read More »TimeLine Layout
October, 2018
-
12 October
సువర్ణ గీసిన కేటీఆర్ చిత్రంని కొనుగోలు చేసిన మహేష్ బిగాలా – కేటీఆర్ కు అందజేత
చేతిని పూర్తి స్థాయిలో కదిలించలేని సువర్ణ 16 ఏళ్లుగా ఫ్లోరోసిస్ తో పోరాడుతూ చిత్రలేఖనం పై మక్కువతో వేసిన చిత్రాలను NRI జలగం సుధీర్ , బ్రాండ్ తెలంగాణ (తెలంగాణ హస్త , చేనేత , మరియు ఇతర కళాకారులకు చేయూత అందించే పేజీ ) NRI ల చే స్థాపించబడిన పేస్ బుక్ పేజీ వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సువర్ణ గీసిన చిత్రాలను ఆన్లైన్ లో వేలం …
Read More » -
12 October
రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకుల
రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన డొమైన్ సర్వర్లకు మెయింటనెన్స్ పనులు జరగనుండటంతో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోవచ్చని రష్యా టుడే వెల్లడించింది. ఈ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా కొద్ది సేపు పూర్తిగా నెట్వర్క్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సైబర్ దాడులు పెరిగిపోతున్న సమయంలో ఇంటర్నెట్ అడ్రెస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్)కు భద్రత కల్పించడంలో భాగంగా ది …
Read More » -
12 October
రజత్కుమార్ పోలీస్ ఉన్నతాధికారులతో మీటింగ్…
పోలీసుశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ భేటీ అయ్యారు. నగరంలోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ మహేందర్రెడ్డి, సీపీలు, పలువురు ఎస్పీలు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలు, అదనపు బలగాలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం.
Read More » -
12 October
బతుకమ్మకు పండుగ అంగరంగ వైభవంగా
పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకొంటున్నారన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బైసన్పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలలో 17, 18, 19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక …
Read More » -
12 October
బ్రేకింగ్: సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు….వణుకుతున్న నాయకులు
టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విజయవాడలో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో …
Read More » -
11 October
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులు
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు.. మహాకూటమి పొత్తులున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దెవా చేశారు. కాంగ్రెస్కు క్యాడర్ లేదు.. టీడీపీకి లీడర్లు లేరు అని కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మీ ఆశీర్వాదంతో గెలిచిన బిడ్డగా.. మీరు తలెత్తుకునేలా పని చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మూడేళ్లలోనే సిరిసిల్ల రూపురేఖలు మార్చాము. బతుకమ్మ ఘాట్ నిర్మాణం రికార్డుల్లో నిలిచిపోతుందన్నారు కేటీఆర్. రాబోయే …
Read More » -
11 October
విద్యార్థి సంఘాల నేతలకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మొండిచేయి
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, …
Read More » -
11 October
శుక్రవారం నాడు ఓటర్ల తుది జాబితా….
రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. డ్రైవ్లో …
Read More » -
11 October
రెడ్ అలర్ట్….పెను తుఫానుగా తిత్లీ!!
ఉత్తరాంధ్రను తుఫాను వణికిస్తోంది. ‘తితలీ’ అతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది పెను తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పుపై ‘రెడ్ మెసేజ్’ జారీ చేసింది. అతితీవ్ర తుఫానుతో బుధవారం సాయంత్రానికి గాలుల ఉధృతి పెరిగింది. గురువారం ఉదయం ఇది తీరం దాటే సమయంలో దక్షిణ ఒడిసా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150… ఒక్కొక్కసారి 165 కిలోమీటర్ల …
Read More »