దళపతి విజయ్ ప్రధాన పాత్రలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ . విజయ్కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాడు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమా …
Read More »TimeLine Layout
January, 2023
-
21 January
నక్క తోక తొక్కిన వేణు ఊడుగుల
తన తొలి సినిమా ‘నీది నాది ఓకే కథ’తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేసిన దర్శకుడు వేణు ఊడుగుల. ఈ సినిమా గురించి ఎలాంటి ప్రమోషన్లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్గా సేఫ్ కాలేకపోయింది. కానీ బోలెడన్ని ప్రశంసలు దక్కించుకుంది. ఎంతలా ఉంటే తన రెండో సినిమాకే సురేష్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వచ్చేంతలా. ఇక సురేష్బాబు, చెరుకూరి సుధాకర్లతో కథ ఓకే చేయించుకుని రానా, …
Read More » -
21 January
యాంకర్ రష్మీ ఇంట్లో విషాదం
యాంకర్ రష్మీ గౌతమ్ నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ నిన్న శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని ఇన్స్టాలో తనే స్వయంగా చెప్తూ భావోద్వేగపూరిత నోట్ను స్టోరీలో పెట్టింది.‘మా గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా ఈ రోజు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులమంతా శోకసంద్రంలో …
Read More » -
21 January
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 59 మంది సీఎం రిలీఫ్ ఫండ్ పథకం లబ్ధిదారులకు రూ.25,0,1500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. పేదలకు కూడా …
Read More » -
21 January
పామాయిల్ కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలి.
పామాయిల్ సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని రేగళ్లపాడు గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ నర్సరీలో సిద్ధంగా ఉన్న 2 లక్షల 50 వేల పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు రైతులకు మొక్కలను పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య …
Read More » -
21 January
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా
న్యూజిలాండ్తో జరగనున్న రెండవ వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. రాయ్పూర్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలోనూ రోహిత్ సేన దిగనున్నది. టీమిండియా ఈ మ్యాచ్కు ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ కూడా జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది. 2ND ODI. India XI: R Sharma …
Read More » -
20 January
Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం
Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి…..అధికారులతో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స, సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు పీఠంతో కలుపుకుని …
Read More » -
20 January
CM: జోయాలుక్కాస్ ఛైర్మన్ తో సీఎం భేటీ
CM: దేశంలో ప్రముఖ నగల వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ గ్రూప్స్ ఛైర్మన్ వర్గిస్ జాయ్…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై ప్రధానంగా భేటీలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సైతం ఆయన ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్…..జోయాలుక్కాస్ …
Read More » -
20 January
SUCIDE: ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య
SUCIDE: విశాఖ కంచరపాలెం గంగానగర్లో ఇద్దరు కూమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో… పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పుల బాధతోనే పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడేళ్లుగా కూమార్తెలతో కలిసి ప్రసాద్ అనే వ్యక్తి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి బిందు(13), భార్గవి(15) ఉన్నారు. ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య 2013 లో అనారోగ్యంతో మృతి …
Read More » -
20 January
KTR: రాష్ట్రంలో అమెజాన్ పెట్టుబడులు
KTR: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెంచుతున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 36,300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్లో అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఏడబ్ల్యూఎస్ ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ పౌరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇ–గవర్నెన్స్, హెల్త్ …
Read More »