అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. భారీగా టీఆర్ఎస్లోకి వలసలు జరుగుతన్నాయి. తాజాగా గౌరవం లేని చోట ఉండ డం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలిపారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలోని తన స్వగృహంలో ఆదివారం ఆయన బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశమయ్యారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్రెడ్డి …
Read More »TimeLine Layout
September, 2018
-
10 September
ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదు..!
‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్వీర్ కౌగిలి’ పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే …
Read More » -
9 September
మీడియా ముందుకు ముఖ్య నేత…టీజేఎస్లో కలకలం
తెలంగాణ జేఏసీ రథసారథిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన తెలంగాణ జనసమితిలో కలకలం మొదలైంది. ఆయన పార్టీలో లుకలుకలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతలు సైతం తమ ఆవేదనను మీడియా ముఖంగా వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన జ్యోష్న పార్టీకి రాజీనామా చేసినట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె సోమవారం మీడియా ముందుకు రానున్నారని సమాచారం. టీజేఎస్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న …
Read More » -
9 September
ముందస్తు ఎన్నికల్లో కరుసైపోనున్న ప్రతిపక్షాలు.. ఆధీమాతోనే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్
తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. రైతుబంధు వంటి దూరాభార పధకం ఆలోచించి మరీ అమలు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ అమలుచేసిన అనేక పథకాలు మళ్లీ తన పార్టీకి అధికరాం కట్టబెడతాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, అంగన్వాడీల జీతాల పెంపు తదిరత అంశాలపై ప్రజలు …
Read More » -
9 September
3దశాబ్ధాలు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు మళ్లీ తన్నుకుంటారా.?
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి నాలుగునుంచి ఏడుశాతం వరకు ఓటు బ్యాంకు ఉంది. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆచర్య ఉపకరిస్తుందనకుంటే.. తెలంగాణలో కేసీఆర్ విజయం ఖాయమని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా నమ్ముతున్నారు. ఇప్పడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్కు 90 స్థానాల వరకు దక్కే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఈసంఖ్య పెరుగుతుందే తప్ప …
Read More » -
9 September
విశాఖలో వైఎస్ జగన్ తో జనం ..ఖచ్చితంగా టీడీపీ నేతలకు రాత్రికి నో నిద్ర
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఎర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జనంతో నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది. వైఎస్ జగన్ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. …
Read More » -
9 September
ప్రగతి నివేదన, హుస్నాబాద్ సభలతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.. కేసీఆర్ ను ప్రజలంతా మళ్లీ ఆశీర్వదిస్తారు
సిద్దిపేటజిల్లా హుస్నాబాద్లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కావాలని టీఆర్ ఎస్ శ్రేణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పడానికి ప్రగతినివేదన, హుస్నా సభల విజయోత్సవమే నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు స్వచ్ఛందగా వచ్చి హుస్నాబాద్ సభను విజయవంతం చేశారని, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నంబర్వన్గా తీర్చిదిద్దుతారన్నారు. ప్రతీ ఎన్నికల …
Read More » -
9 September
మాధాపూర్ రన్ చూసి ఆశ్చర్యపోతున్న స్టార్ హీరోలు, స్వచ్ఛంధ కార్యక్రమాల్లో కౌశల్ ఆర్మీ..!
బిగ్బాస్.. కొంత కాలం తర్వాత కౌశల్ కు ముందు కౌశల్ తర్వాత అనే రీతిలో బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఎంతో స్పీడుగా ఉంది. తాజాగా నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ కు చేరడానికి చాలా ఎపిసోడ్లు మిగిలి ఉండగానే కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీస్ మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో …
Read More » -
9 September
కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని ఏపీ ఉపముఖ్యమంత్రి…ఏం జరుగుతుందో
తెలంగాణలో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని, దానిపై అక్కడి తెదేపా నేతలే నిర్ణయం తీసుకుంటారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి చినరాజప్ప ఆదివారం అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుపై …
Read More » -
9 September
కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విశ్వసనీయ సమాచారం.. కేసుల ద్వారా ఇబ్బంది..!
గతంలో ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తానన్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ వ్యాఖ్యలు చేసాడు. తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా తను సిద్ధమేనని చెప్పారు. ఏపీలో ఆపరేషన్ గరుడ రూటును భాజపా మార్చుకుని వేరే రూట్లో రాబోతోందన్నారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్రం పావులు కదుపుతోందని శివాజీ పేర్కొన్నారు. సోమవారమే ఆయనకు కేంద్ర …
Read More »