TimeLine Layout

August, 2018

  • 30 August

    ఫైనల్ కు దూసుకెల్లిన భారత మహిళల జట్టు…

    ఆసియా గేమ్స్ లో భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న మనో ళ్లు అదేజోరులో ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో 1-0 గోల్స్‌ తేడాతో మూడుసార్లు చాంపియన్‌ చైనాను ఓడించి రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి టైటిల్‌పోరులో నిలిచారు.ఆసియాడ్‌లో మహిళల హాకీ ప్రవేశపెట్టిన 1982 క్రీడల్లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత మరెప్పుడూ టైటిల్‌ నెగ్గలేకపోయింది. చివరిసారిగా మన అమ్మాయిల బృందం 1998 …

    Read More »
  • 30 August

    హరికృష్ణకు నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ

    హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ ఇంటికి వెళ్లే దారులన్నీ బుధవారం జనదిగ్బంధంతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్ పలువురు సినీ రాజకీయ పెద్దలు నివాళులర్పించారు. అభిమానులు కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్త …

    Read More »
  • 30 August

    తండ్రిగా, కొడుకుగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా చివరికి మంచిమనిషిగా..

    మార్పుకోసం రామరథచక్రాలు నడిపిన వ్యక్తే నందమూరి హరికృష్ణ జనంకోసం తండ్రి ముందు నడిచుకుంటూ వెళ్లేవారు. బాల నటుడిగా అరంగేట్రం చేసారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫొటో నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్స్‌లో ఎన్టీరామారావుగారి ముందు నడిచిన హరికృష్ణ అంటూ దర్శకుడు క్రిష్‌ ట్వీట్ చేశారు. 1962లో దేశరక్షణవిరాళం కోసం ఎన్టీఆర్‌ పాల్గొన్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. చైతన్య రథ సారధిగానే కాకుండా చిన్నప్పటి నుంచే తండ్రితో కలసి పలు కార్యక్రమాల్లో …

    Read More »
  • 30 August

    తమ హక్కులకై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా.? ముస్లిం యువకులను రిలీజ్ చేయాలని వైసీపీ డిమాండ్

    గత రెండ్రోజుల క్రితం గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయమార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ అరెస్టు అప్రజాస్వామికమని వైయ‌స్ఆర్‌సీపీ విమర్శిస్తంది. ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి, మేరుగు నాగార్జునలు ఈ అరెస్టును ఖండించారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమసమస్యలపై నిరసనలు తెలియజేశారని, …

    Read More »
  • 30 August

    సమరానికి సై అంటున్న టీమిండియా…

    టీమిండియా మూడో టెస్టులో పుంజుకున్న గ్రాండ్‌ విక్టరీతో సిరీస్‌ ఓటమి అంచుల నుంచి తప్పించుకుంది. సిరీస్‌ సమం చేయాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టులో 31 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం చవిచూడడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అభిమానులు కూడా సిరీ్‌సపై …

    Read More »
  • 30 August

    ఫిరాయింపు ఎమ్మెల్యే కారు ఢీకొని దంపతుల దుర్మరణం

    అతివేగం ప్రమాదకరం….ఇది ఎక్కడైనా చూసారా? ప్రతి వాహనంపై ఇదే ఉంటుంది…కాని దినిని ఎవరు పాట్టించారు,కాగా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలు కొనితేచ్చుకుంటారు.నిన్న హరికృష్ణ గారు కారు ప్రమాదంలో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఆ సంఘటన జరిగిన గంటల్లోనే మరొక ప్రమాదం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా, కేసరపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.ద్విచక్రవాహనంపై …

    Read More »
  • 29 August

    గజ్వేల్ కు జనవరిలో రైల్…మంత్రి హరీష్

    మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ తొలిదశ పనులు డిసెంబర్ లో పూర్తి చేసి జనవరిలో గజ్వేల్ కు రైలు నడుపుతామని భారీ నీటి పారుదల, మార్కెటింగ్,శాఖ మంత్రి హరీష్ రావుగారు చెప్పారు.మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే లైన్ అని అన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం, సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కు, సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని, తూప్రాన్ ను …

    Read More »
  • 29 August

    విశాఖ పాదయాత్రలో “నందమూరి హరికృష్ణ గారు” అంటూ జగన్మోహన్ రెడ్డి

    మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ …

    Read More »
  • 29 August

    హరికృష్ణ మరణంపై సమంత ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం.. డిలీట్

    నందమూరి హరికృష్ణ దుర్మరణం పట్ల పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. వారిలో సమంత కూడా ఉన్నారు. అయితే హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ సమంత చేసిన ట్వీట్‌ తో ఆమెకు కష్టాలు వచ్చాయి. విషయం ఏమిటంటే సమంత మందు ‘రిప్ హరికృష్ణ’ (రెస్ట్ ఇన్ పీస్ హరికృష్ణ) అంటూ ట్వీట్‌ చేసింది. సమంత చేసిన ఈ ట్వీట్‌లో ఆమె హరికృష్ణను ‘గారు’ అని సంబోధించలేదు. దాంతో నెటిజన్లు ఆమెను …

    Read More »
  • 29 August

    హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సినీ రాజకీయ ప్రముఖులు

    రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సినీరంగ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. చిరంజీవి, రామ్ చరణ్ తేజ, వెంకటేష్, ఎంఎం కీరవాణిలు మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అభిమానులు కూడా భారీసంఖ్యలో చివరిసారిగా చూసేందుకు వస్తున్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇదో దుర్దినం అని, …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat