ఊరంతా ఒకదారి అయితే ఊసకండ్లనొడిది మరొక దారి అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు. ఒకపక్క దేశ రాజకీయాలను ,అభివృద్ధిని తన చతురతతో మార్చి భారత రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మాజీ ప్రధానమంత్రి ,భారతరత్న వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. అయితే వాజ్ పేయి మరణాన్ని యావత్తు భారతనీకం …
Read More »TimeLine Layout
August, 2018
-
17 August
వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!
మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …
Read More » -
17 August
బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..!
ఏపీలో అధికారక టీడీపీలోకి వైసీపీ నుండి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్రంలో పార్వతీపురం మున్సిపాలిటీ కి చెందిన వైసీపీ కౌనిలర్లు ,కార్యకర్తలు ఎమ్మెల్సీ డి.జగదీష్ సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాస్ ,జ్యోతీతో పాటుగా కౌన్సిలర్లుగా బరిలోకి దిగిన పలువురు నేతలు,ఆ పార్టీ …
Read More » -
17 August
వాజ్పేయి అంతిమయాత్రలో కాలి నడకన ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ..!
దేశ రాజధాాని ఢిల్లీలో భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంతిమ యాత్ర ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్పేయికి నివాళులు కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన తుది వీడ్కోలు పలికారు. వాజ్పేయి అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్లో …
Read More » -
17 August
టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో ఆడేందుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిద్దంగా ఉన్నాడని తెలియడంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అతడు సిరీస్ మొత్తంకి దూరం అవుతునడన్నా విషయం తెలిసిన అభిమానులకు ఒక్కసారిగా మనస్తాపానికి గురైయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలిసింది,అందుకే ఇ సిరీస్ కి దూరం అవ్తునాడని క్రీడా విస్లేసకుల సమాచారం
Read More » -
17 August
సీఎం సభలో దారుణం.. పోలీస్ చర్యలను వ్యతిరేకించే వారంతా షేర్ చేయండి.!
ఏపీ పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది.. తాజాగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను చూసేందుకు ఇద్దరు పిల్లలతో సహా వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వేడుకలకు వచ్చే ఓ మార్గాన్ని పోలీసులు మూసివేసారు. అటువైపు వచ్చే జనాన్ని పోలీసులు అదుపు చేసే క్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని ఫుట్పాత్పై నిలుచుని …
Read More » -
17 August
మ్యాచ్లే కాదు.. హృదయాలనూ గెలవండి అని పిలుపునిచ్చిన వాజపేయి
2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.
Read More » -
17 August
వాజ్ పేయి మృతిపై లోకేష్ ట్విట్: తీవ్ర దుమారం !
దేశ రాజధాని ఢిల్లీలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి గురువారం మరణించారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్పేయి మృతిపై తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ పెట్టిన ట్వీట్ పై సోషల్ మీడియాలో తీవ్య ధూమారం రేపుతున్నాయి. “భారత మాత రాజకీయాల్లోనూ, దౌత్యం, సాహిత్యంలో దేశానికి ఎంతో సేవ చేసిన ఒక గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయనలాంటి …
Read More » -
17 August
రక్షణ కోసం ఒకేరోజు మూడు ప్రేమజంటలు ఎస్పీ కార్యాలయానికి..!
రక్షణ కల్పించాలని కోరుతూ ఒకేరోజు మూడు ప్రేమజంటలు గురువారం వేలూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. వివరాలు.. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన జ్యోతిక గుడియాత్తంలోని ప్రవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్కుమార్తో పరిచయం ఏర్పడి మూడేళ్లుగా ప్రేమించకుంటున్నారు. వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం …
Read More » -
17 August
కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆత్మహత్య..!
కర్నూల్ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత మరణించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం డైరెక్టర్ పీఎల్ఎన్ కుమార్ (46) గురువారం తన ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత 6 నెలలుగా గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా …
Read More »