TimeLine Layout

August, 2018

  • 16 August

    ఆ గదిలో దెయ్యం ఉంది..కలెక్టర్ ఆమ్రపాలి..అసలేం జరిగింది..!

    వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలికి దెయ్యాలంటే చాలా భయమట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడం గమనార్హం. అంతేగాక, దెయ్యం గురించిన సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. ఆగస్టు 10న వరంగల్‌ కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు గడిచిన సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి ఈ విషయం బయటపెట్టారు. జార్జ్‌ పామర్‌ అనే ఆయన భార్య వరంగల్‌ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. జార్జ్‌ …

    Read More »
  • 16 August

    బిగ్ బాస్ విజేత..బాబు గోగినేని సంచలన వాఖ్యలు..!

    బిగ్ బాస్ సీజన్ – 2 నుంచి ఆదివారం బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన బయటికి వచ్చిన తరువాత పలు సంచలన వాఖ్యలు చేశారు.అయితే బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ ను అధికంగా వ్యతిరేకించారు.ఇప్పుడు ఆ కౌశలే బిగ్ బాస్ గెలిచే అవకాశం ఉందని అయన సంచలన వాఖ్యలు చేశారు. కౌశల్ కు బిగ్ బాస్ హౌజ్ లో …

    Read More »
  • 16 August

    భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కేసీఆర్

    రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు, రాబోయే ఒకటీ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా …

    Read More »
  • 16 August

    వైఎస్ భార‌తిపై మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

    వైఎస్ భార‌తి గారు నా సోద‌రి. నా సోద‌రి భార‌తి ఎంతో తియ్య‌టి మ‌న‌సుతోటి.. ఒక తీపి కానుకగా చాక్లెట్స్ నాకు ఇవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. అంత‌టి తియ్య‌టి మ‌న‌సుతోటి.. చాక్లెట్స్ పంపించిన నా సోద‌రిమ‌ణి వైఎస్ భార‌తికి నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు, ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానంటూ వైఎస్ భార‌తిపై త‌న‌కున్న అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా చెప్పారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖ మీడియా ఛానెల్ …

    Read More »
  • 16 August

    తిరుపతికి మాత్రమే ఎమ్మెల్యే.. తిరుమలకు కొండకి కాదు..!

    తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శ్రీవారి ఆలయంలో అవమానం జరిగింది. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుదామని ఎంతో ఆశతో వస్తే ఆలయంలోకి అనుమతి లేదన్నారు. మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఆలయంలో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ అధికారులు అనుమతించలేదు. టీటీడీ పాలకమండలి ‌సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని, టీటీడీ అధికారుల తీరుపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో …

    Read More »
  • 16 August

    వేడెక్కిన ప్రకాశం రాజకీయాలు.. బలరాంతోపాటు కుమారుడికి టికెట్.. ఆందోళనలో టీడీపీ

    ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది …

    Read More »
  • 16 August

    ఈ వార్త‌ను షేర్ చేసి ప్రాణ దాత‌లు కండి..!

    ఈ ఫోటోలో క‌న‌బ‌డుతున్న వ్య‌క్తి పేరు అన్షు వినోద్ తాయేద్‌. వ‌య‌స్సు తొమ్మిది సంవ‌త్స‌రాలు. వినోద్ తాయేద్‌, రూపాలి తాయేద్.. అన్షు త‌ల్లిదండ్రులు. అయితే, అన్షు వినోద్ తాయేద్ ప్ర‌స్తుతం తీవ్ర‌మైన త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. అన్షుకు త‌ల‌సేమియా వ్యాధి తీవ్రం కావ‌డంతో అత‌ని త‌ల్లిదండ్రులు జులై నెల‌లో అహ్మ‌దాబాద్‌లోని సోలా ప‌ట్ట‌ణ‌ ప‌రిధిలోగ‌ల కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (సిమ్స్‌) వైద్య‌శాల‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చేతిలో …

    Read More »
  • 16 August

    నారా లోకేశ్‌ మరో లేటెస్ట్ కామెడీ..!

    వచ్చే ఏడాది(2019) కల్లా ఏపీ రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే, లోకేశ్‌ ప్రకటనలు ఎంత వాస్తవ దూరంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప ప్రగతిని సాధించినట్టు పొరుగు రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే …

    Read More »
  • 16 August

    ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’

    నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మేధావి వర్గం అభిప్రాయపడింది. ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’ అనే అంశంపై ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐ) ఆదివారం అనంతపురంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా వెనుకబడిన ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదానే ఏకైకమార్గమని ప్రారంభం నుంచి …

    Read More »
  • 16 August

    షాక్ న్యూస్..పడవ మునక స్కూలు విద్యార్థుల 22 మంది మృతి..!

    ఈ మద్య ఎక్కడ చూసిన పడవ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. ఇటీవల్ల ఏపీలో వరుస పడవ ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్‌ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat