TimeLine Layout

August, 2018

  • 14 August

    జ‌గ‌న్‌ను క‌లిసిన ఈ పెద్దాయ‌న ఎవ‌రో తెలుసా..?

    ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌తో చెప్పుకునేందుకు అర్జీల‌తో ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యాల‌తో న‌లిగిపోతున్న …

    Read More »
  • 14 August

    పాదయాత్ర పూర్తైన తర్వాత గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా.?

    వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో …

    Read More »
  • 14 August

    విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్

    ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత, వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి ఈరోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా …

    Read More »
  • 14 August

    స్వాగ‌తం.. సుస్వాగ‌తం జ‌గ‌న్ సారూ..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో తూర్పు గోదావ‌రి జిల్లాలో ముగిసింది. గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌ది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. 50 రోజుల‌పాటు తూర్పు గోదావ‌రి జిల్లాలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో 412 …

    Read More »
  • 14 August

    ఆగ‌స్టు 15న ఫ‌స్ట్ లుక్స్ క‌ళ‌..!

    అజ్ఞాత‌వాసి చేదు జ్ఞాప‌కాల‌ను వీలైనంత త్వ‌ర‌గా చెరిపేసుకోవాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. ఈయ‌న తెరకెక్కిస్తున్న అర‌వింద స‌మేత చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఆగ‌స్టు 21 నుంచి 25 వ‌ర‌కు ప్లాష్‌బ్యాగ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాడు త్రివిక్ర‌మ్‌. ఇక 26 నుంచి 31 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌బోతోంది. అందుకు అనుగుణంగా హైద‌రాబాద్‌లోనే ప్ర‌త్యేక‌మైన సెట్ కూడా వేస్తున్నారు. అలాగే, సెప్టెంబ‌ర్ 1 ను్ంచి 5 వ‌ర‌కు …

    Read More »
  • 14 August

    రామ్ చ‌ర‌ణ్ @ డ‌బుల్‌

    రామ్ చ‌ర‌ణ్ అంటేనే కేరాఫ్ రొటీన్ సినిమా అనే ముద్ర ప‌డిపోయింది. ఈ మ‌ధ్య దాన్ని తొల‌గించుకునే ప‌నిలో ఉన్నాడు ఈ మెగా హీరో. త‌న కెరీర్‌ను చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు చ‌ర‌ణ్‌. అందులో భాగంగానే, 4ధృవ చిత్రం నుంచి కొత్త దారిలో వెళుతున్నాడు. రంగ‌స్థ‌లం చిత్రంతో త‌న లోని న‌టుడ్ని స‌నీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేశాడు. ఈ ఒక్క చిత్రంతోనే త‌న‌పై ప‌దేళ్ల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు …

    Read More »
  • 13 August

    రానున్న ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలుస్తాం..సీఎం కేసీఆర్

    రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం అని… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేసీఆర్‌ అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపాం అని అన్నారు. మేం …

    Read More »
  • 13 August

    సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

    గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.ఇవాళ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెల ( సెప్టెంబర్‌ ) 2న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం పరిధిలో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ ఉంటుందని..రానున్న ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర …

    Read More »
  • 13 August

    రాహుల్ టూర్‌ ఉత్తమ్‌కు మైన‌స్ అయిందా?

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడికి మైన‌స్ అయిందా?  పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సీనియ‌ర్ల‌లో ఆగ్ర‌హం ఉందా? ఈ విష‌యం రాహుల్ టూర్ సంద‌ర్భంగా బ‌ట్ట‌బ‌య‌లు అయి పార్టీ ప‌రువు గంగ‌పాలు అయిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి, అటు నాయ‌క‌త్వానికి స‌హాయం వంటి వాటిల్లో ఉత్త‌మ్ ఫెయిల‌య్యారా? అంటే అవున‌నే …

    Read More »
  • 13 August

    ఎల్లుండి నుంచి కంటి వెలుగు..సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

    కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పంధ్రాగస్టున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం, ప్రగతి భవన్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat