ఏడాది కిందటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయింది అనుష్క. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు కనిపించడం లేదు. భాగమతి సినిమా తరువాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. దీంతో అనుష్క సినిమాలను వదిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివరకు తెలిసింది సినిమాలే ఆమెను వదిలేశాయని. దీంతో ఏ దర్శకుడు కూడా అనుష్క వైపు చూడటం లేదు. తాను సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా.. …
Read More »TimeLine Layout
August, 2018
-
12 August
లింగంపల్లి గ్రామం కన్నతల్లివంటిది…కన్నతల్లికి ద్రోహం చేయను
లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉరు. లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, …
Read More » -
12 August
ప్రాజెక్టు ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి..!!
భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలపై మంత్రి హరీశ్ రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలోని మేజర్ ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఇన్ ఫ్లో లో పెద్దగా తేడా ఏం లేదని అధికారులు మంత్రికి వివరించారు. గోదావరి బేసిన్ పరిధిలో మాత్రం కడెం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో …
Read More » -
12 August
భారీగా తగ్గిన ధరలు..!
ప్రయాణీకులకు రైల్వేలు తీపికబురు అందించాయి. ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేలా ఐదు రైళ్లలో ఏసీ కోచ్ టికెట్ ధరలను రైల్వేలు ఇటీవల తగ్గించాయి. కర్నాటకలో బెంగళూర్, గడగ్, మైసూర్ నుంచి ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్ల ధరలను నైరుతి రైల్వే ప్రకటించింది. బెంగళూర్ మీదుగా మైసూర్, చెన్నై శతాబ్ధి ఎక్స్ప్రెస్లో ఏసీ చైర్ కార్ ధర తగ్గించడంతో బస్సు, విమానాల కన్నా అధికంగా ప్రయాణీకులు ఈ …
Read More » -
12 August
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రలో వైఎస్ జగన్ ను కలవనున్న భూమా అఖిల ప్రియ
ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికారంలో ఉన్నతెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన భూమా అఖిలప్రియ ప్రతి పక్షంలో ఉన్నవైయస్ జగన్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జగన్ జైల్లో ఉన్న సందర్భంలో అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి వైయస్ జగన్ తల్లి విజయమ్మ వెనకనుండి పార్టీని ముందుకు నడిపించారు. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని రాత్రివేళ ఇంటికి …
Read More » -
12 August
కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, …
Read More » -
12 August
ఉరవకొండలో ఎవరు.? పయ్యావులకు పట్టమా.? విశ్వేశ్వరరెడ్డిదే విజయమా.?
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం.. లక్షా 96వేలమంది ఓటర్లుండగా.. వజ్రకరూరు, బెళగుప్ప, ఉరవకొండ, కూడేరు, విడపనగళ్లు మండలాలున్నాయి. మొత్తం 12సార్లు ఎన్నికలు జరగగా.. 5సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్, ఇండిపెండెంట్లు రెండుసార్లు, ఒకసారి వైసీపీ గెలిచాయి. ఎక్కువశాతం కుటుంబాలు కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడ్డాయి.. అయితే ఇక్కడి ఎమ్మెల్యేకు ప్రభుత్వం నిధులు విడుదలచేయకపోయినా పోరాడి అభివృద్ధి చేస్తున్నారు వైవీరెడ్డి. ప్రజలకు మేలు జరగడమే తనకు ముఖ్యమంటూ వైవీ …
Read More » -
12 August
బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..
సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …
Read More » -
12 August
ప్రజల్లో కొత్త ఆశ చిగురించేలా వైఎస్ జగన్ మరో సరికొత్త హామీ..!
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తునిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్, ఈసారి తన శైలికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మాట్లాడారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నాను. చంద్రబాబు పాలనలో ఈ నాలుగేళ్లలో మనం చూసిందేమిటంటే అబద్ధం, మోసం, అవినీతి, అన్యాయం తప్ప మరొకటి …
Read More » -
12 August
టీడీపీ మంత్రులు ఆడవారో మగవారో తెలియటం లేదు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఏపీని దోచుకుని సింగపూర్లో దాచుకుంటున్నారని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని …
Read More »