TimeLine Layout

August, 2018

  • 8 August

    ఈ నెల 13న వైసీపీలో చేరనున్న ఆనం..!

    ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రావణమాసం తొలిరోజుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరుతున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆయన ఇప్పటికే టీడీపీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి ఆయన టీడీపీలో చేరారు. అయితే అక్కడ సరైన గౌరవం దక్కకపోగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు …

    Read More »
  • 8 August

    కరుణానిధి మృతికి వైఎస్ జగన్ సంతాపం..!

     తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి పట్ల ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు. అధి​కారంలో ఉన్నా, లేకున్నా ప్రజల …

    Read More »
  • 8 August

    క‌రుణ మృతిపై కావేరి ఆస్ప‌త్రి వైద్యుడు అర‌వింద‌న్ సెల్వ‌రాజ్ ఏం చెప్పారు..?

    డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి (94) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. అయితే, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చెన్నై న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి ఆగ‌స్టు 7 2018 – 6.10 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. క‌రుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, డీఎంకే శ్రేణులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. గోపాల‌పురంలోని క‌రుణానిధి నివాసానికి ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. ప‌లు రాష్ట్రాల …

    Read More »
  • 8 August

    వైఎస్సార్ చనిపోయిన రోజు కరుణానిధి ఏమి చేశారో తెలుసా..!

    అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి,ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్ది హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే.ఆయన మరణంతో యావత్తు ఆంధ్ర ప్రజలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.ఈ క్రమంలో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న ముత్తువేల్ కరుణానిధి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్ది గారి పేరును చెన్నై మహనగరంలోని ఒక వీధికి పెట్టారు. చెన్నైలోని ఒక వీధికి వైఎస్సార్ నగర్ అని పెట్టి దివంగత …

    Read More »
  • 8 August

    క‌రుణానిధి రియ‌ల్ లైఫ్ స్టోరీ తెలుసా..?

    అత‌ను భార‌త రాజ‌కీయ నాయ‌కుల్లో కురువృద్ధుడు. క‌రుడుగ‌ట్టిన త‌మిళ రాజ‌కీయ‌వాది. త‌మిళ ఉద్య‌మ కారుడు. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు. అత‌నే, ఎంకేగా, డా.క‌ళైన‌ర్‌గా ప్ర‌సిద్ధిగాంచిన త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ముత్తివేల్ క‌రుణానిధి. 1969లో ద్రవిడ మున్నేట్ర క‌జ‌గం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అన్నా దొరై మ‌ర‌ణంతో అనూహ్యంగా క‌రుణా నిధి తొలిసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. సౌత్ ఇండియాలో సినీ ఇండ‌స్ట్రీ నుంచి ముఖ్య‌మంత్రి అయిన మొద‌టి వ్య‌క్తి క‌రుణా నిధి. …

    Read More »
  • 7 August

    రేపు చెన్నైకి సీఎం కేసీఆర్,చంద్రబాబు

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు చెన్నైలో జరిగే కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గత కొద్దిసేపటి క్రితమే మరణించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా అయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటు …

    Read More »
  • 7 August

    తెలంగాణ చేనేతల ప్రభుత్వం..మంత్రి కేటీఆర్

    తెలంగాణ చేనేతల ప్రభుత్వమని ..చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పారామం సాంప్రదాయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఫ్యాషన్ షో ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ..చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించిందన్నారు. Minister @KTRTRS participated in a #NationalHandloomDay …

    Read More »
  • 7 August

    “కలైంజర్” కరుణానిధి కన్నుమూత..

    తమిళనాడు మాజీ సీఎం ,డీఎంకే అధినేత కలైంజర్ కరుణానిధి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెల్సిందే.. దీంతో ఆయన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరు గంటల పదినిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి..

    Read More »
  • 7 August

    చంద్రబాబుకు ఆడపిల్లలు లేరుకాబట్టే..ఆడపిల్లలు పడే బాధలు తెలియవంట

    చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలోని పీడీయాట్రిక్‌ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్‌. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్‌ నెలలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు …

    Read More »
  • 7 August

    తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం..1.2 కోట్ల వేతనం..!!

    సాధారణంగా మనకు తెలియనిది ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్‌ లో వెతికేస్తుంటాం. అలాంటి అతి పెద్ద గూగుల్ సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం ఇటీవల దేశవ్యాప్తంగా సెర్చ్ చేసింది. అంతేకాకుండా కృత్రిమ మేధ అంశమై చేస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు స్పెషల్ ఇంటర్వ్యూలు నిర్వహించింది.అందులో భాగంగానే.. తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది.రాష్ట్రంలోని వికారాబాద్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat