TimeLine Layout

August, 2018

  • 7 August

    దేశప్రజలను సంతోషంలో ముంచెత్తడానికి జీఎస్టీ, నోట్లరద్దుకు మించిన నిర్ణయం..

    దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలపై కొన్ని కారణాలవల్ల ప్రజా వ్యతిరేకత ఉంది.. ఇది కాదనలేని నిజం.. అయితే త్వరలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో ప్రజా వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనలో మోదీ, అమిత్ షాలు తమకు సానుకూల పవనాలు వీస్తేనే 2019 ఎన్నికల్లో గెలవచ్చన్న భావనతో ఉన్నారు.. ఈ క్రమంలో జీఎస్టీ, నోట్ల రద్దు వంటివి మర్చిపోయేందుకు ఆదాయపు పన్నును రద్దు చేసి బీటీటీని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారట.. వన్ నేషన్ వన్ …

    Read More »
  • 7 August

    సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్..

    తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ …

    Read More »
  • 7 August

    ఏపీ టీడీపీకి బిగ్ షాక్..!

    రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు బూరగడ్డ రమేష్‌నాయుడు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేసినట్టు చెప్పారు.

    Read More »
  • 7 August

    తెలంగాణలో మరో మైలు రాయి- ఇంటింటికి మెఘా గ్యాస్

    megha to suppy gas for every one

    తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్‌ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్‌ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్‌కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్‌ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు …

    Read More »
  • 7 August

    టీడీపీకి ఊహించ‌ని దెబ్బ‌.. అదే జ‌రిగితే ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ప‌ని ఔట్‌..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకోవాల‌న్న ల‌క్ష్యంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా అడుగులు ముందుకేస్తున్నారు. అలుపెర‌గ‌కుండా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. పాద‌యాత్ర చేస్తూ త‌మ గ్రామాల‌కు వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు అక్కున చేర్చుకుంటున్నారు. త‌మ కోసం వ‌స్తున్న వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు …

    Read More »
  • 7 August

    Что же этакое имеющие лицензию азартные агрегаты

    В любом деле присутствует продвинутые изготовители, в исследовании гейм машин тоже существует фаворитные организации, те которые организовывают очень качественный софт, чем и возбуждают увлечение и вера великого числа игроков. Речь идет о данных компаниях, как в частности: Микрогаминг, Novomatic, Плейтех. Данные фирмы – своеобразный знак достоинства, знаменующий, что перед вами …

    Read More »
  • 7 August

    శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు దిల్ రాజ్ బంపర్ ఆఫర్..!!

    శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోయే జంటలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.తాజాగా దిల్ రాజ్ నిర్మించిన శ్రీనివాస కళ్యాణం ఈ నెల 9న విడుదలకానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన కళామందిర్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఆలోచన మేరకు ఒక మంచి ఆఫర్ సిద్దం చేశామని చెప్పారు.ఈ శ్రావణ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా పెళ్లి చేసుకోబోతున్న జంటలకు శ్రీనివాస కళ్యాణం మూవీ టీమ్ …

    Read More »
  • 6 August

    ప్రధాని మోడీకి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్న..?

    మన్ కీ బాత్ లో అనేక విషయాల గురించి మాట్లాడే ప్రధాని మోడీ మనసులో దళితులు, మైనార్టీలకు స్థానం ఉందా అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ ప్రశ్నించారు.ఇవాళ ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.ఈ రోజుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్‌ గా …

    Read More »
  • 6 August

    రేపు చెన్నై నుండి వైఎస్ జగన్ కు పోన్ ..ఎందుకో తెలుసా

    ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏపీ ప్రతి పక్ష వైసీపీ పార్టీ సీనియర్‌ నాయకులు పరామర్శించనున్నారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు సీనియర్‌ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలవనున్నారు. అక్కడి నుంచి ఫోన్‌లో వైఎస్‌ జగన్‌కు కరుణానిధి ఆరోగ్యంపై సమాచారం ఇవ్వనున్నారు. ఇక వైఎస్‌ …

    Read More »
  • 6 August

    జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం స్ఫూర్తిదాయ‌కం..!!

    తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ఆచార్య‌ కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్‌ జీవితం మ‌నంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం డిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌య‌శంక‌ర్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీలు జ‌య‌శంక‌ర్ చిత్ర ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ఎంపీ క‌విత మాట్లాడుతూ.. జ‌య‌శంక‌ర్ సార్‌ను స్మ‌రించుకుంటూ వారు లేని లోటును పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat