TimeLine Layout

August, 2018

  • 6 August

    సోదరికి సీఎం కేసీఆర్ ఘన నివాళి

    హైదరాబాద్  యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తన సోదరి లీలమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు . సోదరి మరణవార్త తెలిసి ఢిల్లీ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి అల్వాల్ లో సోదరి అంత్య క్రియలకు హాజరయ్యారు . సోదరి పార్ధీవదేహం వద్ద సీఎం కంటతడి పెట్టారు .

    Read More »
  • 6 August

    వైఎస్ జగన్ని కాదు…జగన్ పోటో చూసే వణుకుతున్న తెలుగు తమ్ముళ్లు

    ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రయత్నించినా.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫోబియాలో నుంచి బయటకు రాలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. 230 రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర తెలుగు తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తోంది. తమకున్న మీడియా అండతో జగన్ పాదయాత్రను ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదని వాపోతున్నారు. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీలో ప్రజాభిమానం మాత్రం …

    Read More »
  • 6 August

    వైసీపీ అధికారంలోకి రాగానే ఉచితవిద్య.. అన్నగా తోడుంటా.. ఆశీర్వదించండి..!

    నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో భారీ దోపిడీ సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల ఫీజులు తగ్గిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. చైతన్య, నారాయణలు చంద్రబాబు బినామీ సంస్థలన్నారు.నారాయణలో ఇంటర్‌ ఏడాది ఫీజు రూ.1.60 లక్షలా అని ప్రశ్నించారు. విద్యార్థులంతా ఈ రెండు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలని ప్రభుత్వ తాపత్రయమన్నారు. ఇందులో భాగంగానే రేషనలైజేషన్‌తో సర్కారు స్కూళ్లు నిర్వీర్యం …

    Read More »
  • 6 August

    తమ కళ్లముందు పుట్టి, పెరిగిన లోకేశ్ దగ్గర నిలబడి మాట్లాడాలా.?

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారాలోకేష్‌ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల సొంత పార్టీలో లుకలుకలకు ఆయన కారణమైతే తాజాగా ఆయనపై అసంతృప్తిని కొంతమంది టిడిపి సీనియర్‌ నాయకులు వెలిబుచ్చారట.. రాష్ట్ర రాజకీయాలనుంచి ఆయనను కాస్త దూరంగా ఉంచాలనుకుంటున్నారట.. ఆయన ఇక్కడ ఉంటే…ఎప్పటి నుంచో… పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి లోకేష్‌ వద్దకు రావడానికి వారికి సీనియర్ నేతలకు చిన్నతనంగాఉందని ఫీల్‌ అవుతున్నారట. …

    Read More »
  • 6 August

    బిగ్ బ్రేకింగ్‌: జాతీయ మీడియా బిగ్ బ్లాస్టింగ్ ప్లాష్ ఫైన‌ల్ స‌ర్వే..!

    2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో అల‌క‌లు, పోక‌లు, చేరిక‌లు, విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో ఏపీలో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఒక పార్టీతో మ‌రొక పార్టీ పొత్తు అంటూ వివిధ పార్టీల బ‌లా బ‌లాల‌ను దృష్టిలో ఉంచుకుని ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వెల్లువ‌లా ప్ర‌చురిత‌మైన విష‌యం తెలిసిందే. మ‌రో ప‌క్క రాజ‌కీయ నాయ‌కులు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేస్తూ.. నిత్యం మీడియాల్లో క‌నిపిస్తున్నారు. …

    Read More »
  • 6 August

    ఎల్లో మీడియాను ఏకిపారేసిన వైఎస్ జగన్..!

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించే విదంగా ఈనాడు,పచ్చ మీడియా కృషి చేస్తోందని ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. 229వ రోజు పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ఈనాడు మొదటి పేజీలో సమస్యల గురించి ఎక్కడా రాయకుండా, చంద్రబాబు ప్రకటనలకు ప్రాదాన్యం ఇస్తూ బాకా ఊదుతున్నాయని అన్నారు. చంద్రబాబు అబద్దాలు ఆడినా, మోసం చేసినా, అన్యాయం చేసినా ఈ …

    Read More »
  • 6 August

    పోలవరం గడ్డపై ఏ జెండా ఎగురుతుంది.? వైసీపీ, టీడీపీ, జనసేనల ప్రభావమెంత.?

    పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం జాతీయస్ధాయిలో పేరుగాంచింది. కారణం ఇక్కడే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, గలగలపారే గోదావరి, వాణిజ్య పంటలకు నెలవైన మెట్టప్రాంతం పోలవరం చుట్టూ ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3లక్షలపైనే.. అయితే విద్యా, వైద్య పరంగా కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప అత్యవసర పరిస్ధితిల్లో రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిఉంటుంది. పట్టిసీమ, బుట్టాయిగూడెంలో గుబ్బలమంగమ్మ గుడి, జీలుగుమిల్లిలో జగదాంబ గుడి, పాపికొండలు పర్యాటక …

    Read More »
  • 6 August

    అన్నా క్యాంటీన్ కోసం ఆక్రమణ యత్నం..సీఎం ఇంటి దగ్గర దారుణం..!

    ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు. అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు …

    Read More »
  • 6 August

    టీడీపీ నేతలు బెదిరింపులకు భయపడి యువనేత ఆత్మహత్య..!

    ఏపీలో అధికార టీడీపీ నేతల అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాఅగా రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాకు జిల్లాకు చెందిన వైసీపీ నేత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలో వేంపల్లె మండలం తంగేడుపల్లి గ్రామం వైసిపికి చెందిన శ్రీకాంత్ (26) అనే యువకుడు ఉరి వేసుకుని అత్మహత్య …

    Read More »
  • 6 August

    యాంకర్ రష్మి తొడలు చూసి.. నాది మరచిపోయను డైరెక్టర్ హాట్ కామెంట్స్

    టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందాల ఆరబోస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి’. యూ అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat