ప్రస్తుతం రాష్ట రాజకీయలను షేక్ చేస్తున్న అంశం కాపు రిజర్వేషన్లు.. అసలు సుప్రీంకోర్ట్ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50% కాబట్టి ఏపీలో ఇప్పటికే వున్న రిజర్వేషన్ల శాతం 50కి చేరుకుంది కాబట్టి కొత్త రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెప్తే ఎక్కడినుండి తెచ్చిఇస్తారు అని అడగాలి.. ఎందుకంటే.? ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెరగాలంటే కేంద్ర ప్రభుత్వంచే చట్టం చేయబడి, పార్లమెంట్ లో బిల్లు పాసై రాష్ట్రపతిచే, సుప్రీం కోర్ట్ చేత …
Read More »TimeLine Layout
August, 2018
-
1 August
శ్రీరెడ్డికి నిహారిక కౌంటర్..!
నటి శ్రీరెడ్డి, గత కొంత కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్తోపాటు.. కోలీవుడ్లోనూ కొందరు బఢా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అమ్మాయిలు రాబంధుల్లా పీక్కు తింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఖరుకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంపై స్పందించిన శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక పక్క పెళ్లాంతో కాపురం చేస్తూనే.. మరో పక్క మరో యువతితో అక్రమ సంబంధాలు …
Read More » -
1 August
ఓ ఆసక్తికరమైన, ఆనందకరమైన వార్తను వెల్లడిస్తా…. ప్రియమణి
గతేడాది ముస్తఫా రాజాను వివాహం చేసుకున్న నటి ప్రియమణి తల్లి కాబోతున్నారన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై ప్రియమణి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆమె చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలాన్నీచేకూరుస్తుంది. ఇటీవల ప్రియమణి తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసి, త్వరలో నేను, నా భర్త ముస్తఫారాజ్తో కలిసి ఓ ఆసక్తికరమైన, ఆనందకరమైన వార్తను వెల్లడిస్తా. …
Read More » -
1 August
తూ.గో. జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. జై జగన్ నినాదాలు చేస్తూ వైసీపీలోకి టీడీపీ నేతలు..!
ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. టీడీపీ మోసపూరిత పాలనతో విసుగుచెందిన పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. 226వ రోజు పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని విష్కరించిన వైఎస్ జగన్ గొల్లప్రోలు …
Read More » -
1 August
వైఎస్ జగన్ 226వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీపార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 226వ రోజు ప్రారంభమైంది. బుధవారం ఉదయం పిఠాపురం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గొల్లప్రోలు మీదుగా తాటిపర్తి క్రాస్ వరకు జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్జగన్తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. రోజు వేలాది మంది ఆయనతో పాలు అడుగులో అడుగు వేస్తున్నారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసాకల్పిస్తూ …
Read More »
July, 2018
-
31 July
దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు..సీఎం కేసీఆర్
ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు, దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తయ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించాడంతో పాటు మిగిలిన కొద్ది పాటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కోరారు. మిషన్ భగీరథపై బుధవారం ప్రగతి …
Read More » -
31 July
రేపే మహా హరితహారం..ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు
‘తెలంగాణకు హరితహారం’ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో మొక్కలు నాటుతారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక చోట, గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో ఒకటి, …
Read More » -
31 July
దేశంలోనే తొలిసారి..మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, …
Read More » -
31 July
జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావును అభినందించిన సీఎం కేసీఆర్
10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10,429 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడి, కొత్త రికార్డు నమోదైంది. గరిష్ట డిమాండ్ నమోదైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత విధించకుండా సమర్థవంతంగా సరఫరా …
Read More » -
31 July
కర్నూల్ జిల్లాలో పేలిన బాంబులు..ముగ్గురు మృతి..హై అలర్ట్
కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు …
Read More »