పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్లో చిన్నారులు అనారోగ్యం పాలైనా …
Read More »TimeLine Layout
July, 2018
-
31 July
కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చెప్పిన మాటే..టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలోనిదని, కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్పినమాట వాస్తవమే అని, అంతకుమించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పేర్కొన్నారు. అది రాష్ట్ర పరధిలోని అంశంకాదని, కేంద్రం మాత్రమే రాజ్యాంగ …
Read More » -
31 July
పవన్ కళ్యాణ్పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
సినీ నటి శ్రీరెడ్డి. ఇటీవల కాలంలో టాలీవుడ్లో వైరల్గా మారిన పేరిది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని తనను కొందరు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు తనను చెప్పరాని రీతిలో లైంగికంగా వేధించారంటూ సంచలన విషయాలను బయట పెట్టడమే కాకుండా.. ఆధారాలతో సహా మీడియా ముందుంచింది. అందులో భాగంగా, బయటకు వచ్చిన ఫోటోనేజజ బఢా ప్రొడ్యూసర్ సురేష్బాబు తనయుడు అభిరామ్, శ్రీరెడ్డి ఫోటో. ఆపై టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని …
Read More » -
31 July
‘భయం అంటే నాకు తెలియదు. అది నా రక్తంలోనే లేదు’ వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలోని ప్రతిపక్ష వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ తరువాత అంతటి దమ్ము , ధైర్యంగా మాట్లాడే మగాడిగా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.నెల్లూరు నగరంలో తనను ఓడించే మగాడు , మొనగాడు ఇంకా పుట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనిల్ కుమార్ దమ్మున్న నాయకుడు అని నిరూపించుకున్నాడు..తాజాగా …
Read More » -
31 July
మాట ఇస్తే నిలబెట్టుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం
మాట ఇస్తే నిలబెట్టుకునేది ఈ తెలంగాణ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా, నెక్కొండలో గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసి, అక్కడ విద్యార్థినిల వసతి కోసం నిర్మించిన డార్మెట్రీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినిలకు జూనియర్ ఇంటర్ …
Read More » -
31 July
కాపు రిజర్వేషన్లపై మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు..!
కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని చెప్పారు. అసలు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోకి రాదని, అందుకు తగ్గట్టు కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, …
Read More » -
31 July
జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటున్నముస్లిం సంఘాలు .. గ”లీజ్” పనులు మానుకో
ఏపీలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నారు ప్రజలు. విజయవాడ నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా …
Read More » -
31 July
చెన్నైలో టీడీపీ నేతల పచ్చ భాగోతం బట్టబయలు..!
వ్యక్తిగత సమాచార గోప్యతపై తీవ్ర ఆందోళన చెలరేగుతున్న వేళ తమిళనాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేతలు ఘరానా మోసం బయట పడింది. ప్రభుత్వ సర్వర్లను హ్యాక్ చేసి, సమాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేతలు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయడమే కాకుండా మార్కులను పెంచుతామంటూ విద్యార్థులను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేతలు వెంకట్రావు, నవీన్ చౌదరి, సుధాకర్లను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంతరం …
Read More » -
31 July
టాలీవుడ్కు మరో మలయాళీ బ్యూటీ ఎంట్రీ..!
కేరళ ప్రకృతి అందాలే కాదు.. కేరళ అమ్మాయిలు కూడా బాగుంటారు. అందుకే మన టాలీవుడ్ అంతా ఇప్పుడు కేరళ అమ్మాయిలపైనే ఫోకస్ పెట్టింది. దీంతో టాలీవుడ్లో మలయాళీ భామలు హంగామా చేస్తున్నారు. అయితే, ఇను అమ్మాన్యుయేల్, నిత్యా మీనన్, శరణ్యా మోహన్, అమలాపాల్, మళవికా నాయర్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, మడోన్నా ఇలా చాలా మందే కేరళ నుంచి హీరోయిన్లుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస …
Read More » -
31 July
బ్రాండ్ తెలంగాణకు తోడ్పడతా – న్యూ జీలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్
బ్రాండ్ తెలంగాణ కు తోడ్పడతా – న్యూ జీలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ఈ రోజు ఉదయం న్యూ జీలాండ్ లోని ఆక్లాండ్ లో బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకురాలు సునీతవిజయ్ , సహా -వ్యవస్థాపకులు విజయభాస్కర్ రెడ్డి కొసన , కళ్యాణ్ రావు కాసుగంటి , బ్రాండ్ తెలంగాణ అంబాసిడర్ కిరణ్ కుమార్ పోకల , మరియు సుశాంతి అరుణ్ ప్రకాష్ న్యూ జీలాండ్ మెంబెర్ అఫ్ పార్లమెంట్ శ్రీమతి …
Read More »