TimeLine Layout

January, 2023

  • 5 January

    Politics : అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీ ఎప్పుడంటే…!

    Politics దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అయితే ఈ ఆలయం వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ముందే చెప్పేశారు అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చేయాడాది జనవరి ఒకటికల్లా ఆలయం మొదలైపోతుందని తెలిపారు అలాగే అప్పటినుంచి భక్తులు దర్శనానికి రావచ్చని కూడా తెలిపారు.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అనూష …

    Read More »
  • 5 January

    Politics : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేదలకు ఉచితంగా టీవీ కనెక్షన్..

    Politics మోడీ ప్రభుత్వం తాజాగా ఒకేలకు నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు మొదలు పెడుతూ వస్తున్న కేంద్రం మరొకసారి పేదల కోసం ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను అందించాలని అనుకున్నట్లు తెలుస్తుంది.. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా పార్లమెంట్ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రస్తుతం ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నారు అయితే దీంతోపాటు ఉచితంగా టీవీ ప్రసారం మాధ్యమాలను కూడా అందించాలని …

    Read More »
  • 4 January

    Kuppam Issue : కుప్పంలో చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడి..!

    Kuppam Issue : చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. రోడ్‌షోకు అనుమతి లేనందున్న పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్‌ షో నిర్వహణకు అనుమతి లేదంటూ …

    Read More »
  • 4 January

    Ysrcp : విభేదాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయాలన్న సీఎం జగన్…

    Ysrcp : రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్‌ సమావేశామయ్యారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ఈ …

    Read More »
  • 4 January

    Ys Jagan : నాకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయి : సీఎం జగన్

    CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

    Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక …

    Read More »
  • 3 January

    Politics : ఆనం రామనారాయణరెడ్డి పై సీరియస్ అయినా ముఖ్యమంత్రి జగన్..

    Politics ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రభుత్వం వైసీపీ పై వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రామనారాయణరెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం ఈ నేపథ్యంలో అతన్ని పదవి నుంచి తొలగించనున్నారని తెలుస్తుంది.. వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధికార ప్రభుత్వంపై వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా …

    Read More »
  • 3 January

    Politics : వచ్చే ఏడాది ఎన్నికలతో వేడెక్కనున్న ఆంధ్ర రాజకీయాలు..

    Politics వచ్చే ఏడాది ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమదైన శైలిలో ప్రచారాలు మొదలుపెట్టేసాయి అలాగే ఆంధ్రాలో రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో ప్రచారాలు కొనసాగించేస్తుంది.. అప్పుడే 2023 వచ్చేసింది వచ్చే ఏడాది ఎన్నికలు కూడా జరగనున్నాయి దీంతో అధికార వైసిపి తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు …

    Read More »
  • 3 January

    తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలి

    తెలంగాణలోని ప్రతి పల్లె ముఖరా కె కావాలని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని, స్వయం సమృది బాటలో తెలంగాణ పల్లెలు పయనించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామంలో సేకరించిన చెత్త తో తయారు చేసిన వర్మికంపోస్టుతో వచ్చిన అదాయం నుంచి లక్ష రుపాయలను ముఖ్యమంత్రి సహాయనిదికి ఇవ్వడం అద్భుతమని సీఎం అన్నారు. సోమవారం సీఎం ను కలిసిన ముక్రాకె గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సీఎం సహాయ …

    Read More »
  • 3 January

    ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

     ఈ నెల 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్‌6న ముగియనున్నాయి. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్‌ 2023-24ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. అంతకు ముందు రోజు అంటే 31న …

    Read More »
  • 3 January

    దేశంలో కొత్తగా 134 మందికి కరోనా

    దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat