ఆహారం లేక ఆకలితో అలమటించి ముగ్గురు తోబుట్టువులు ప్రాణాలు విడిచిన విషాద ఘటన దేశ రాజధాని దిల్లీ నగరంలో చోటు చేసుకుంది. దిల్లీలో నిన్న 8, 4, 2 ఏళ్ల వయసు గల ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయిన సంగతి తెలిసిందే. వారు ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారని ఈరోజు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్ మార్టమ్ తరువాత వైద్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. చనిపోవడానికి ముందు ఎనిమిది రోజులుగా వారికి తిండి …
Read More »TimeLine Layout
July, 2018
-
26 July
అఖిల్పై పగ పెంచుకున్న సాయి పల్లవి..!
సాయిపల్లవిపై అఖిల్ పగ పెంచుకున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గతంలో ఇద్దరు కలిసి నటించిందీ లేదు.. బయటి కార్యక్రమాల్లోనూ కలుసుకుందీ లేదు. మరి సాయిపల్లవిపై అఖిల్ ఎందుకు పగ పెంచుకున్నాడు..? ఇంతకు వారిద్దరి మధ్య గొడవకురీన్ ఏంటి..? ఇక అసలు విషయానికొస్తే.. గత క్రిస్మస్ పండుగకు క్యాస్ చేసుకునేందుకు నాని ఎంసీఏ చిత్రంతో బరిలోకి దిగాడు. ఒక రోజు వ్యవధిలో అఖిల్ నటించిన హలో చిత్రం.. ఎంసీఏకు …
Read More » -
26 July
నక్కతోక తొక్కిన.. పాయల్..!
అర్జున్రెడ్డితో ఆ తరువాత ఆ రేంజ్లో సెన్షేషన్ సృష్టించిన మూవీ ఆర్ఎక్స్ 100. ఈ చిత్రంలో హీరోకంటే.. హీరోయిన్ పాయల్ రాజ్పుత్కే ఎక్కువ పేరొచ్చింది. ఇక అప్పట్నుంచి ఆమెకు ఆఫర్ల వరద మొదలైంది. సాక్ష్యం చిత్రం తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నచిత్రంలో పంజాబీ ముద్దుగుమ్మపాయల్ను సెలెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అందులో కాజల్ మెయిన్ హీరోయిన్గా సెకండ్ హీరోయిన్గా పాయల్ను ఎంపిక చేశారని సమాచారం. ఆర్ఎక్స్ 100 చిత్రంతో …
Read More » -
26 July
పవన్, పూనమ్ల గురించి తెలుసుకుని.. కన్నీరుమున్నీరైన మూడో భార్య..!
పవన్ కళ్యాణ్ను అభిమానించే అమ్మాయిలకు నాది ఒకటే ప్రశ్న..! మీరే పవన్ కళ్యాణ్ భార్య అయి.. తాను మీకు తెలియకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని తనతో సహజీవనం చేసి, ఇంకో పాపని కని ఉంటే ఏం చేసి ఉండే వారు..? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనతో విడాకులు తీసుకోకముందే అన్నా లెజీనోవాతో పవన్ కళ్యాణ్ సహజీవనం చేశాడని …
Read More » -
26 July
ఏపీలో అత్త..అల్లుడిపై..!
ఏపీలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలపై, మహిళలపై దాడులు జరగడం మనకు తెలిసిందే. అయితే తాజాగా పాయికాపురంలో దారుణం జరిగింది. కుమారె భర్త అల్లుడి..అత్త మధ్య తగాదాల ఉన్నాయి. ఈ నేపథ్యంలో…యాసిడ్తో అల్లుడిపై కుమార్తె సాయంతో అత్త దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మోహనాచారి పాయికాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి అతని భార్య, ఆత్తపై విజయవాడ పోలీసులు కేసు నమోదు …
Read More » -
26 July
వెలుగులోకి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి కుంభకోణం..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్రహ్మలింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని, ఆఖరుకు చంద్రబాబు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున మట్టిని తవ్వి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమ్ముకున్నాడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని …
Read More » -
26 July
దర్శకుడు మణిరత్నం కు గుండెపోటు..!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు ఒక్కసారి ఆస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తన స్వగృహాంలో ఉన్న మణిరత్నంకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది..
Read More » -
26 July
పూనమ్ను ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాన్..!
తన సినిమాల ప్రమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ పూనమ్కౌర్ను ప్రమోట్ చేస్తున్నాడు అని గాసిప్స్ రావడం ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో అత్యంత ఆశ్చర్యకర విషయంగా మారింది. పంజాబీ బ్యూటీ అయిన పూనమ్ చాలా తెలుగు సినిమాల్లో నటించినా.. ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. దీంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అవకాశాలు కూడా లేవు. దీనికి తోడు ప్రస్తుత తరం యూత్ ఆమెను ఎప్పుడో …
Read More » -
26 July
నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …
Read More » -
26 July
మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »