ఒకప్పుడు పాపులారిటీకి ఎక్కువ ఫ్యాన్ క్లబ్లు ఉండటం. అలాగే, సినీ ఇండస్ట్రీకి ఎక్కువ హిట్స్ ఇచ్చిన హీరోనే నెం.1 అనేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే.. అంతగా పాపులారిటీ ఉన్నట్టు. ఈ విషయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ను బీట్ చేసే వారు లేరు సౌత్ ఇండియాలో. అవును, సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నె.1 హీరోగా మారిపోయాడు. సౌత్ …
Read More »TimeLine Layout
July, 2018
-
24 July
టైటానిక్, అవతార్ చిత్రాలని సృష్టించిన జేమ్స్ కెమెరూన్ మరో కొత్త ట్రైలర్..ఒళ్ళు గగుర్పొడిచేలా
హాలీవుడ్ లో టైటానిక్, అవతార్ వంటి అద్భుత చిత్రాలని సృష్టించిన సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ నుండి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ అలీటా: ది బ్యాటిల్ ఏంజిల్. రాబర్ట్ రోడ్రిగే తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. కెమరూన్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాతగా ఉన్నారు . రోసా సాలాజర్ అలీటా అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఫాక్స్ స్టార్ ఇండియా సంస్థ చిత్రానికి …
Read More » -
24 July
ప్రజల గురించి ఆలోచించే వాడివే.. అయితే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Read More » -
24 July
వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు..ఎమ్మెల్యే రోజా
ప్రముఖ నటి , వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందని నేపద్యంలో ఆమె సొంతగా వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆమె ఈ విషయం చెప్పారు.నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని రోజా చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె అన్నారు. …
Read More » -
24 July
అనంతపురంలో కానిస్టేబుల్ ఆస్తి 10కోట్లు…
ఏపీలో ఈ మద్య అవినీతి తిమింగలాలు కుప్పలు కప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న ఆరోపణలతో జిల్లాలోని గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. కానిస్టేబుల్ ఇల్లు, ఆర్టీఏ ఆఫీస్తో పాటూ మొత్తం ఐదుచోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 2.09లక్షల డబ్బు, కేజీ బంగారం, 1.5 …
Read More » -
24 July
బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్పై ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణమని, వారు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే …
Read More » -
24 July
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కొత్త తరహా మోసం..!
శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందింది.. రెండేళ్ల కిందట అధికార టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. తన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న వాహనాలపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కన్నేశారు. అయితే, మువ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతి …
Read More » -
24 July
సంగారెడ్డి జిల్లాలో మంత్రి హారీష్ రావు పర్యటన..
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
Read More » -
24 July
అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు అండగా మేయర్ నరేందర్..!
తెలంగాణా యువనేత ,ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా కాశిబుగ్గ కోటిలింగాల అగ్నిప్రమాద బాదితుల కుటుంబాలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ నరేందర్ ఆర్థిక సాయం అందజేసారు.బాదిత కుటుంబాలైన 10కుటుంబాలకు కుటుంబానికి 10వేల ఆర్థికసాయం,50కేజీల బియ్యం,నెలరోజుల కు సరిపడా సామాగ్రిని మేయర్ అందజేసారు. ఈ సందర్బంగా మేయర్ నరేందర్ మాట్లాడుతూ బాంబుల ఫాక్టరీల జరిగిన ఘటన అందరి హృదయాలను కలచివేసిందని అది చాలా …
Read More » -
24 July
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వీరే
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు.అయన ఇవాళ 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అభిమానులు, సెలబ్రిటీ లు టీఆర్ఎస్ నాయకులు ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్తూ.. రీట్వీట్ చేస్తున్నారు. ఆదివారం …
Read More »