పర్యావరణ రక్షణకు, మెరుగైన జీవన విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యాక్రమాలకు మద్దతు పెరుగుతోంది. హరితహారం పేరుతో ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి పెటాప్సీ గవర్నింగ్ బాడీ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. పరిశ్రమల ద్వారా వాణిజ్యం చేస్తున్న తాము సమాజం నుంచి మేలుపొందామని ఇప్పుడు అదే సమాజానికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. నాలుగో విడత హరితహారంపై అరణ్య …
Read More »TimeLine Layout
July, 2018
-
23 July
హైదరాబాద్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయన తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల …
Read More » -
23 July
ఎంపీ కవిత చాలెంజ్ స్వీకరించిన డిప్యూటీ సీఎం
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్ను డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ స్వీకరించారు. అంతేకాకుండా తగు రీతిలో తన చర్యతో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపి కవిత శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా …
Read More » -
23 July
నాగర్ కర్నూల్ లో 1400 మంది టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులతో ప్రచారం…
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు ..ఆసరా పెన్షన్ల దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు ..మిషన్ కాకతీయ దగ్గర నుండి మిషన్ భగీరథ వరకు పలు పథకాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ …
Read More » -
23 July
అధిక బరువుతో బాధపడుతున్నవారు ఇలా చేయడమే ఉత్తమం..!
సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని రోజు నిర్ణీత సమయానికి తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం వంటి పనులతో ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నేటి తరుణంలో అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పలు పొరపాట్లను చేస్తుండడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొందరు అధిక బరువు త్వరగా తగ్గవచ్చు …
Read More » -
23 July
వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
జర్నలిస్టులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో …
Read More » -
23 July
“ఏరా… ఇక్కడే ఉంటే తంతా రేయ్” పరిటాల సునీత
అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వేళ్లారు. అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని …
Read More » -
23 July
గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్..!
అనుపమ పరమేశ్వరన్ టాలెంట్ను టాలీవుడ్ సరిగా వాడుకోవట్లేదా..? ఆమెకు ఇంకా సరైన అవకాశాలు రావట్లేదా..? ఈ విషయంలో ఆ ముద్దుగుమ్మ కూడా బాగా ఫీలవుతుందా..? అయితే, అనుపమ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటి వరకు తనలోని ఒకపక్క కోణాన్ని మాత్రమే టాలీవుడ్ వాడుకుందని చెబుతోంది అనుపమ. ఇంతకీ అనుపమ ఏ విషయంలో ఇంతగా ఫీలవుతుందో తెలుసా..? ఉన్నదీ ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, ఈ …
Read More » -
23 July
త్వరలో బాషాకు సీక్వెల్..?
బాషాకు సీక్వెల్ రానుందా..? 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? బాషా సీక్వెల్ సినిమాపై రజనీ ఏమంటున్నాడు.. వందసార్లు చెప్పినట్టే అంటూ మరోసారి రచ్చ చేస్తాడా..? అసలే ఈ మధ్య మాఫియా కథలపై మనసు పడుతున్న రజనీ బాషా సీక్వెల్ గురించి ఏం చెప్పాడు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే. నేను ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టు. …
Read More » -
23 July
ఎమ్మెల్యే రోజా చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా నిరంతరం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మరో సారి తన సమానవతా హృదయాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఏ ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న తమను ఆదుకోవాలని వచ్చిన నిరు పేదలకు.. ఎమ్మెల్యే రోజా ఉపాధిమార్గం చూపించారు. కాగా, ఇవాళ ఐదు మంది నిరుపేదలకు చిరు వ్యాపారం పెట్టుకునేలా ఐదు చెక్క …
Read More »