ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే షాకిచ్చారు జనసేన కార్యకర్తలు,ఆయన అభిమానులు.. నిన్న ఆదివారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా జరిగిన పార్టీ కార్యక్రమం సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలను సభకు పోనీవ్వకుండా చేయడం తప్పు. అక్కడకేళ్ళి ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారే ఇలా రోడ్లపై తిరగడం ఏమి బాగోలేదని విమర్శల వర్శం …
Read More »TimeLine Layout
July, 2018
-
23 July
జగన్ దమ్మున్న నాయకుడు… 2019లో వైసీపీదే అధికారం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 219వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. జన ప్రభంజనం మద్య వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరో పక్క వైఎస్ జగన్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని వేదపండితులు అనేక యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. …
Read More » -
23 July
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్ భేటీ ..
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్ కలిశారు. ముందుగా బంజారాహిల్స్లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
Read More » -
23 July
కర్నూల్ జిల్లాలో ఒకేసారి 200 కుటుంబాలు వైసీపీలో చేరిక..!
దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైసీపీ కన్వీనర్ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్కు చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్తో పాటు 200 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్ జగన్ కి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ …
Read More » -
23 July
చిరు బాటలో పవన్ కళ్యాణ్..!
మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More » -
23 July
టోల్ ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్ల వీరంగం..!
ఏపీలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పోలవరం యాత్రకు వెళ్తున్న బస్సులను టోల్ ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్ప్లాజా సిబ్బందిపై దాడి చేసి బండబూతులు తిట్టారు. టోల్బూతు అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన …
Read More » -
23 July
బిగ్బాస్లో విన్నర్ ఎవరో చెప్పిన తేజస్వీ ..వీడియో వైరల్
ఎప్పటిలాగే బిగ్బాస్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న విషయం ముందే లీకైంది. శనివారం జరిగిన షూటింగ్లోంచి వచ్చే లీకులు, బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేసే ఫోటోల ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈజీగా తెలిసిపోతోంది. బిగ్బాస్ ఇంత కష్టపడి సస్పెన్స్ మెయింటెన్ చేయాలని చూస్తోన్నా.. ఈ లీకులు మాత్రం ఆగడం లేదు. ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్ కాబోతోందన్న వార్త ముందే బయటకు వచ్చింది. ప్రతివారం …
Read More » -
23 July
ఇతనా..! హీరోనా..?
తినగ.. తినగ వేము తీయనుండు అంటారు కదా..! అలాగే, చూస్తూ.. చూస్తూ పోతే ప్రతీ హీరోకు ఓ టైమ్ వస్తోంది. ఇతనా..! హీరోనా..? అన్న వాళ్లు కూడా స్టార్స్ అయ్యారు. ఇదే దారిలో ఇప్పుడు సుధీర్బాబు కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా తన ఒక్కో సినిమాతో తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు. తాజాగా, నన్నుదోచుకుందువటే అనే టైటిల్తో వస్తున్నాడు. మరి, ఈ సినిమా సుధీర్ మార్కెట్ను పెంచేస్తుందా..? సూపర్స్టార్ కృష్ణ అల్లుడిగా …
Read More » -
23 July
పడి పడి లేచే మనసు బడ్జెట్ బెదుర్స్..!
శర్వానంద్కు అన్ని కోట్ల మార్కెట్ ఉందా..? లేదని తెలిసినా రిస్క్ చేస్తున్నారా..? అంత రాదని లెక్కలు చెబుతున్నా కూడా.. కథపై నమ్మకంతో పెట్టేచేస్తున్నారా..? ఇప్పుడు ఈ అనుమానాలన్నీ శర్వానంద్ కొత్త సినిమాకే వస్తున్నాయి. పడి పడి లేచే మనసు బడ్జెట్చూస్తుంటే ఇప్పుడు షాక్ తప్పట్లేదు. మరీ ఏ నమ్మకంతో శర్వానంద్పై ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారు. చిన్న సినిమాతో మొదలై.. ఒక్కో సినిమాతో తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు శర్వానంద్. శర్వానంద్ మార్కెట్ …
Read More » -
23 July
9200 పంచాయతీ కార్యదర్శులు..సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి …
Read More »