తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కు మరో అరుదైన ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న Global Climate Action Summitసదస్సులో ప్రసంగించాల్సినదిగా పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కి ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రి కేటీ రామారావు కి లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా …
Read More »TimeLine Layout
July, 2018
-
22 July
హరితహారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష..!!
తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నరేగా నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల నుంచి మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి, వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రగతి …
Read More » -
22 July
ఆరు నెలలు ఓపికపట్టండి. మొత్తం వ్యవస్థను పూర్తిగా మార్చేస్తా..వైఎస్ జగన్ హామీ
ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర విజయవతంగా కొనసాగుతుంది. కాకినాడలోని జేఎన్టీయూ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్ వరకు కొనసాగింది. అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారు. ఫీజు …
Read More » -
22 July
పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మంత్రి కేటీఆర్ సూచన
తన జన్మదినం సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక సూచన చేశారు. తన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చేసే ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కు ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతోపాటుగా అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల హోర్డింగ్లు పెట్టిన ఉదంతాన్ని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ …
Read More » -
22 July
పత్తికొండలో టీడీపీ షాక్ న్యూస్.. వైసీపీలోకి భారీగా చేరిక..!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఊహించని రీతిలో రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో టీడీపీ నాయకుల మధ్య వీపరీతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి సీనియర్ టీడీపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకలు అందరు వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లాలోని …
Read More » -
22 July
జగన్ గెలుస్తాడనే భయంతోనే చంద్రబాబు యూటర్న్..టీడీపీ మాజీ సీనియర్ నేత
చంద్రబాబు ఓడిపోవాలని తిరుమల కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకు మొక్కుకున్నానని తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి అన్నారు. కొండ ఎక్కే క్రమంలో తనకు బీపీ కూడా డౌన్ అయిందని… రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు మోసకారి అంటూ ఆయన విమర్శించారు.లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందని ఒక్క నేత కూడా మాట్లాడలేదని… చంద్రబాబు మోసగాడు అనే విషయం …
Read More » -
22 July
కర్నూల్ జిల్లాలో ఎస్వీ మోహన్ రెడ్డి అప్పుడు గెలిపించాను..ఇప్పుడు ఓడిస్తా..వైఎస్ జగన్
ఏపీలో రాజకీయం చాలా హాట్ గా వెడెక్కుతుంది. ఒకవైపు ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఖరారు చేశాడు చినబాబు లోకేష్. వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు నుంచి తిరిగి పోటీ చేస్తారని.. ఆయనను గెలిపించాలని చినబాబు పిలుపునిచ్చాడు. దీంతో ఈ పిలుపు కొత్త రచ్చగా మారింది. దీనిపై టీజీ వెంకటేష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థులను ప్రకటించడానికి లోకేష్ …
Read More » -
22 July
వైఎస్ జగన్ అసలు సీసలైన దమ్మునోడు.నరేంద్రమోది సంచలన వాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం గత 4 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు? రాష్ట్ర విభజన ముందు నుంచి హోదా కావాలంటూ నినదిస్తోంది ఎవరు? మడమతిప్పకుండా పోరాటాన్ని కొనసాగిస్తోంది ఎవరు? ఈ అంశాన్నిఆంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఎవరు..? పార్టీలకు అతీతంగా ఈ ప్రశ్నలకు ఎవరైనా చెప్పే సమాధానం ఒకటే అది ఏది అంటే ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత జగన్ అని తెలుసు. అంతలా ప్రతి …
Read More » -
22 July
వెంకటలక్ష్మికి అండగా నిలిచిన సుకూమార్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగలే రాణి అనే పాట పాడిన వెంకటలక్ష్మికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే అక్కినేని కోడలు సమంత,మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇటీ వల జంటగా నటించిన చిత్రం రంగస్థలం .ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో‘ జిల్ జిల్ జిగలే రాణి’ అనే పాట పాడిన …
Read More » -
22 July
వైఎస్ జగన్ 218వ రోజు పాదయాత్ర
అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్ నుంచి 218వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సామర్లకోట మండలం గొంచాల, బ్రహ్మానందపురం, పీ.వేమవరం శివారు మీదుగా ఉండూరు వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకు …
Read More »