TimeLine Layout

July, 2018

  • 22 July

    పార్లమెంట్‌ సాక్షిగా బయటపడ్డ చంద్రబాబు నాయుడు మోసం

    పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్యాకేజీ ఇచ్చామంటూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కుండబద్దలు కొట్టారని అన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ గత నాలుగేళ్లుగా చెబుతున్న దాన్నే తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో చెప్పారని పేర్కొన్నారు. హోదాపై …

    Read More »
  • 22 July

    టీడీపీకి మరోకరు రాజీనామా..వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన

    తూర్పు గోదావరి జిల్లా వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా పట్టణా నికి చెందిన పిఠాపురం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మొగలి వీరవెంకట సత్యనారాయణ (బాబ్జీ) టీడీపీకు శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు పంపినట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తన రాజకీయ గురువు దివంగత మాదేపల్లి రంగబాబు ఆకస్మిక మరణంతో స్థానికంగా టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు చాలా …

    Read More »
  • 22 July

    ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తేజస్వీ ఔట్..లీకైయిన పోస్ట్

    అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్‌ అయింది. అదేంటీ ఎపిసోడ్‌ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్‌లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్‌ ఒక రోజు ముందు షూటింగ్‌ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి …

    Read More »
  • 22 July

    GHMC గుడ్ న్యూస్.. ఫోన్ చేయండి..మీకు ఇష్టమైన మొక్కలు తీసుకేల్లండి..

    తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ౩ వ విడుత పూర్తి చేసుకొని నాలుగో విడుతలోకి ప్రవేశించింది.4 హరితహర కార్యక్రమానికి అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.అందులోభాగంగానే హైదరాబాద్ మహానగరంలోని ప్రజలందరికీ మొక్కలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పలు చోట్ల ,ప్రజలకు చేరువగా నర్సరీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. …

    Read More »
  • 22 July

    దేశంలోనే తొలిసారి.. యాదాద్రికి అరుదైన గౌరవం..సీఎం కేసీఆర్ హర్షం

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ లభించింది.యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటిడిఎ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఇవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ …

    Read More »
  • 22 July

    కాళేశ్వరం 8వ ప్యాకేజీ లో డ్రైరన్ విజయవంతం..!!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను …

    Read More »
  • 21 July

    పౌరులందరికీ ఉచిత కంటిప‌రీక్ష‌లు..సీఎం కేసీఆర్ కీల‌క రివ్యూ

    రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మద్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో …

    Read More »
  • 21 July

    తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి..మంత్రి కేటీఆర్ కీల‌క చ‌ర్చ‌లు

    తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో కీల‌క సంస్థ త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డించింది. మంచిర్యాల లోని దేవాపూర్ ప్లాంట్ విస్తరణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కంపెనీ సీఈవో కెత్రాపాల్  పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసి వెల్ల‌డించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లనే నూతన పెట్టుబడులతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న సంస్థలు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని …

    Read More »
  • 21 July

    డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీకి ఎంపీ క‌విత ఆస‌క్తిక‌ర స‌వాల్‌

    నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆస‌క్తిక‌ర‌మైన స‌వాల్ విసిరారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ …

    Read More »
  • 21 July

    హైకోర్టును ఆశ్రయించిన బాబు గోగినేని..!

    హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే తాను బిగ్ బాస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat