TimeLine Layout

January, 2023

  • 1 January

    Politics : చంద్రబాబు సభలో మళ్లీ తొక్కిసలాట..

    Politics టిడిపి ప్రభుత్వానికి వలస ఆటంకాలు ఎదురవుతూనే వస్తున్నాయి తాజాగా కందుకూరులో జరిగిన తొక్కేసిలాటలో ఎనిమిది మంది మృతి చెందగా మళ్లీ అలాంటి సంఘటన చోటు చేసుకుంది గుంటూరులో.. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీ జరిగిన అనంతరం అక్కడ గందరగోళం నెలకొంది ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది.. …

    Read More »
  • 1 January

    Politics : మూడు నెలల్లో విశాఖలో రాజధాని.. బొత్స

    Politics ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు మరో మూడు నెలల్లో విశాఖపట్నంలో పెను మార్పులు జరుగుతాయని అన్నారు..  మరొక మూడు నెలల్లో రాజధాని ప్రారంభం కానుంది అని అన్నారు.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తామంతా ప్రతినిత్యం ప్రయత్నిస్తున్నామని అన్నారు.. వైయస్ఆర్ సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. …

    Read More »
  • 1 January

    Politics : తొడ కొట్టిన తమ్మినేని..

    Politics అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎప్పటికప్పుడు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ప్రతిపక్ష నేతలపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేయడానికి ఎవరైనా ఇతని తర్వాతే అనిపిస్తుంది అయితే తాజాగా మరొక అడుగు ముందుకు వేసి తొడ కొట్టారు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సవాలు విసిరారు అలాగే ముందు ప్రభుత్వాలు ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసీపీ అన్న విధాల ఆదుకుందని …

    Read More »

December, 2022

  • 31 December

    Politics : రేపటి నుంచి ఆంధ్ర ప్రజలకు శుభ వార్త..

    CM REVIEW MEETING ON ENERGY DEPARTMENT

    Politics ఇప్పటి వరకూ రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను ఈ కొత్త ఏడాది నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది.. రేపటి నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం …

    Read More »
  • 30 December

    Politics : మీ అమ్మ మాకు అమ్మే.. కొంచెం రెస్ట్ తీసుకోండి.. మోదీ మమత బెనర్జీ మాటలకు చలించి పోయిన ప్రధాని..

    Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి అయితే అంత్యక్రియలు పూర్తయిన వెంటనే ఆయన విధులకు హాజరయ్యారు ఈ విషయంపై దేశమంతా చలించిపోయింది అంతేకాకుండా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయంపై స్పందించి సంతాపం వ్యక్తం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు తల్లి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ మరోపక్క దేశ ప్రధానిగా తన అధికార కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం …

    Read More »
  • 30 December

    Politics : దటీజ్ మోడీ.. చెప్పడమే కాదు చేసి చూపించారు..

    Politics శుక్రవారం తెల్లవారుజామున మోదీ తల్లి హీరాబెన్ మృతిచెందారు.. ఈ విషయం తెలిసిన వెంటనే మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని తల్లి అంతక్రియలు పూర్తి చేశారు అలాగే ఆ వెంటనే తన విధుల్ని నిర్వహించడానికి మళ్లీ ఢిల్లీ వెళ్ళిపోయారు ఇది చూసిన వారంతా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.. మోడీ దేశానికి ప్రధాని అయ్యారంటే ముఖ్య కారణం అతనిలో ఉండే నిబద్ధత అతని ఎప్పుడు ఒక మాట చెబుతూ …

    Read More »
  • 30 December

    మిడ్ వైఫ‌రీలో దేశానికి తెలంగాణే దిక్సూచి- యునిసెఫ్ ఇండియా

    తెలంగాణ ప్ర‌భుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్ర‌శంస‌లు కురిపించింది. మాతా శిశువుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ స‌ర్కార్ చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత డెలివ‌రీల కోసం సిబ్బందికి మిడ్ వైఫ‌రీ కోర్సులో శిక్ష‌ణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో యునిసెఫ్ ఇండియా త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైద‌రాబాద్‌లోని ఓ ఏరియా ఆస్ప‌త్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు …

    Read More »
  • 30 December

    నిరుపేద విద్యార్థినికి అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చేయూత….

    గ్రేటర్ వరంగల్ 43, 44 డివిజన్ల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పసునూరి కుమారస్వామి గారి కుమార్తె పసునూరి గ్రీష్మ NIT నాగపూర్ లో Btech రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే కళాశాల ఫీజు చెల్లించేందుకు తగిన ఆర్థిక స్తొమత లేక ఎమ్మెల్యే గారిని సంప్రదించడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ …

    Read More »
  • 30 December

    ఎమ్మెల్యే పూర్తి సహకారంతో ట్రక్ పార్కింగ్ కు TSIIC అనుమతి…

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి పూర్తి సహకారంతో టీఎస్ఐఐసీ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ వారు జీడిమెట్ల ట్రక్ మినీ గూడ్స్ వెహికిల్ ఓనర్స్ అసోసియేషన్ వారికి ఐదేళ్ల పాటు రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కొరకు అనుమతి ఇవ్వడంతో అసోసియేషన్ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కలిసి ఘనంగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat