TimeLine Layout

July, 2018

  • 14 July

    తెలంగాణ నీటివ‌నరులు..సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశం

    తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. భారీ, మధ్య తరహా …

    Read More »
  • 14 July

    నా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు

    ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న‌ను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమ‌ర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్య‌ర్థి కూడా డిపాజిట్ పొంద‌లేనంత ఘోర ప‌రాజ‌యం ఎదుర్కున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న తాజాగా ఎక్క‌డ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తిరిగి తాను విమ‌ర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగ‌తి …

    Read More »
  • 14 July

    జనగనమణ ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్

    వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత అథ్లెట్‌ హిమ దాస్‌ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ ప్రధానోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమ దాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగనమణ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్‌లో వీడియోని పోస్టు చేసి స్పందించారు. …

    Read More »
  • 14 July

    గ్రామ సర్పంచ్ లనే పర్సన్ ఇన్ ఛార్జీలుగా కొనసాగించండి..!!

    సర్పంచ్ ల పదవీకాలం జూలై 31వ తేదీన ముగుస్తున్నందున ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు, సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ తో పాటు మరికొంత మంది సర్పంచ్ లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, …

    Read More »
  • 14 July

    సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావాలి-మంత్రి కేటీఆర్

    ఆడ‌బిడ్డ‌లను గౌర‌వించేందుకు, నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన  90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ …

    Read More »
  • 14 July

    రిలీజ్ డేట్‌ల‌ను ఫిక్స్ చేసిన చిత్రాలివే..!

    ఏ చిత్ర బృంద‌మైనా.. ముందే విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందాలు చాలా అలెర్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. మ‌రో సినిమా ఇదే రోజున రాకుండా క‌ర్చీఫ్ వేసేసుకుంటుంది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ముందే జాగ్ర‌త్త ప‌డొచ్చు. ఇలా ఖ‌ర్చీఫ్ వేసిన టాలీవుడ్ సినిమాలేమిటో తెలుసా..? అయితే, వ‌రుణ్ తేజ్‌, అతిధిరావు, హైద‌రి జంట‌గా ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్‌రెడ్డి …

    Read More »
  • 14 July

    తిరుమల తిరుపతి దేవస్థానంలో తొమ్మిది రోజులు దర్శనం నిలిపివేత..!

    తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో …

    Read More »
  • 14 July

    స్టార్ హీరోయిన్‌కు..త‌ప్ప‌ని క‌ష్టాలు..!

    ఆమె స్టార్ హీరోయిన్ మాత్ర‌మే కాదు… నెం.1 కూడా. అక్క‌డ ఎంత క్రేజ్ ఉన్నా సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావ‌డం లేదు. కానీ, రీసెంట్‌గా రిలీజైన సాంగ్ త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ తీసుకొస్తుంద‌ని చెప్పి ఆశ‌గా ఎదురు చూస్తోంది ఈ భోజ్‌పురి హీరోయిన్‌. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్‌…? ఏమిటీ ఆ స్టోరీ..? అంటే..! అమ్రాపాలి.. తెలుగు తెర‌కు ప‌రిచ‌యం లేని పేరిది. అయితే, భోజ్‌పురిలో మాత్రం ఈమె పేరు …

    Read More »
  • 14 July

    తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం-30మంది గల్లంతు..!

    ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.

    Read More »
  • 14 July

    చిరంజీవిలానే.. ప‌వ‌న్ కూడా..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 212వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. కొన‌సాగిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు ప్ర‌జ‌లు వైఎస్ జ‌గన్‌ను క‌లిసి వారి వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. 15 నెల‌లుగా త‌మ‌కు జీతాలు ఇవ్వ‌కుండా.. చంద్ర‌బాబు స‌ర్కార్ వేధింపుల‌కు గురి చేస్తుంద‌ని ఆయుష్ ఉద్యోగులు, పారామెడిక‌ల్ సిబ్బంది, లైసెన్సులు మంజూరు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat