TimeLine Layout

July, 2018

  • 13 July

    జ‌గ‌న్ పాద‌యాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు..?

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో స‌రికొత్త చరిత్ర‌ను సృష్టించే దిశ‌గా కొన‌సాగుతోంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో పాద‌యాత్ర‌ను పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. వాన‌, ఎండ‌, చ‌లిని …

    Read More »
  • 13 July

    ఈ వారంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్‌ పక్కా ఎవరో తెలుసా..!

    ‘మంచి-చెడు’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్‌లు హద్దులు మీరారు. ఒకరిపై ఒకరు పడుతూ.. అరుచుకుంటూ.. గాయపరుచుకుంటూ.. హౌస్‌లోని వస్తువులను ధ్వంసం చేశారు. అయితే కౌశల్‌పై భానుశ్రీ చేసిన ఆరోపణలే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో టాస్క్‌లో భాగంగా కౌశల్‌ తాకరాని చోట తాకాడని భాను తీవ్ర ఆరోపణలు చేసింది. భాను పట్టుకున్న యాపిల్స్‌ బయటకు కనపడటంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో, భాను.. కౌశల్ …

    Read More »
  • 13 July

    గ‌నుల శాఖ‌లో మ‌రో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!

    గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాట‌కున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …

    Read More »
  • 13 July

    మంత్రి హ‌రీశ్‌రావు కోరిక‌కు వెంట‌నే ఓకే చేసిన మంత్రి కేటీఆర్‌..!

    చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హ‌రీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖ‌మంత్రి వెంట‌నే ఓకే చేశారు. త‌ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప‌ట్ల ఉన్న మ‌మ‌కారాన్ని మ‌రోమారు చాటుకుంద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్‌టైల్‌ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …

    Read More »
  • 13 July

    అచ్చం కీర్తి సురేష్‌లానే..!

    స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మ‌రో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్‌లోనూ కీర్తి సురేష్ హీరోయిన్‌. అందుకే కీర్తి సురేష్‌ను సీక్వెల్స్ క్వీన్‌గా పిలుస్తున్నారు.అయ‌తే, బాలీవుడ్‌లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్‌లో క‌నిపించిన‌ప్పుడు మాత్ర‌మే వియాల‌ను అందుకుంటుంది. శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వెలిన్‌కు బాలీవుడ్‌లో చాలానే ఫాలోయింగ్ ఉంది. న‌ట‌న యావ‌రేజ్‌గా ఉన్న‌ప్ప‌టికీ గ్లామ‌ర్‌తో కుర్ర‌కారు …

    Read More »
  • 13 July

    ర‌కుల్ ఈజ్ బ్యాక్‌..!

    స్పైడ‌ర్ త‌రువాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు ర‌కుల్‌. దీంతో ఆమెకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయ‌ని ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ర‌కుల్ కావాల‌నే కోలీవుడ్ షిప్ట్ అయింద‌ని ఒక‌సారి, బాలీవుడ్ నుంచి వ‌స్తున్న ఆఫ‌ర్స్ కార‌ణ‌మ‌ని మ‌రోసారి రూమ‌ర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, ఇవ‌న్నీ కేవ‌లం రూమ‌ర్లేన‌ని తేలిపోయాయి. దీనికంత‌టికీ కార‌ణం ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌ళ్లీ టాలీవుడ్‌లో బిజీ కావ‌డ‌మే. కొంత‌కాలం గ్యాప్ త‌రువాత మ‌ళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది ర‌కుల్‌. కోలీవుడ్‌లో చేతినిండా …

    Read More »
  • 13 July

    రాహుల్ గాంధీ సమక్షంలో..నేడు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం నల్లారి

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు . అందులోభాగంగానే ఉదయం 11:30 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. డిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొంటారు. ఫిబ్రవరి 19, 2014న …

    Read More »
  • 13 July

    మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం

    మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పైటీమిండియా ఘన విజయం సాధించింది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది . 40 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 137 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 75 పరుగులు, శిఖర్ …

    Read More »
  • 12 July

    కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్

    ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా ప్యాకేజీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువను సందర్శించారు. వర్షాల వల్ల లైనింగ్ పనులు ఆగినయని ఇంజనీర్లు చెప్పారు. కాలువలో నీటిని తోడి పనులు చేస్తున్నామని తెలిపారు. కాలువపై స్ట్రక్చర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అన్నారు. గ్రావిటీ కాలువ వరద కాలువలో కలిసే …

    Read More »
  • 12 July

    రేపు హైదరాబాద్ కు అమిత్ షా

    బీజేపీ చీఫ్ అమిత్ షా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది.శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు . అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat