TimeLine Layout

July, 2018

  • 10 July

    న‌వ మ‌న్మ‌ధుడిని ”ఈ గెట‌ప్‌లో ఎప్పుడూ చూసి ఉండ‌రు”..!

    అక్కినేని నాగార్జున టాలీవుడ్ త‌న‌కు ఇచ్చిన మ‌న్మ‌ధుడ‌నే బిరుదును నిల‌బెట్టుకుంటున్నారు. ఊపిరి, మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఓం న‌మో వెంక‌టేశాయ వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌కు విజ‌యాల‌ను అందించాడు. అంతేకాకుండా, ప్ర‌తీ చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్య పాత్ర పోషిస్తూ త‌న అభిమానుల‌తోపాటు.. సినీ విశ్లేష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు ఈ మ‌న్మ‌ధుడు. అయితే, ఇటీవ‌ల కాలంలో నాగార్జున‌, వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబోలో వ‌చ్చిన ఆఫీస‌ర్ చిత్రం బాక్సీఫీస్ …

    Read More »
  • 10 July

    వెండితెర‌పై మ‌రోసారి రెచ్చిపోయిన రేష్మీ.. ‘అంత‌కు మించి’ గురూ..!

    బుల్లితెర ప్రోగ్రామ్ జ‌బ‌ర్ద‌స్త్ పుణ్య‌మా అని అతి త‌క్కువ కాలంలో సెల‌బ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంక‌ర్ క‌మ్ న‌టి రేష్మీ గౌత‌మ్‌. అన‌సూయ‌, శ్రీ‌ముఖి వంటి యువ యాంక‌ర్లున్నా కానీ కుర్ర‌కారు మ‌తిపోగొట్టేలా గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండి తెర‌పై అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ , అదిరిపోయే లుక్స్ ఇస్తూ అంద‌రిచేత హాట్.. హాట్ యాంక‌ర్ అని అనిపించుకుంటోంది రేష్మీ గౌత‌మ్‌. గుంటూరు టాకీస్ ముందు, ఆ త‌రువాత …

    Read More »
  • 10 July

    ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక సూత్రదారి అరెస్ట్

    తెలంగాణ రాష్ట్రంలో 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 మెడికల్ ఎగ్జామ పేపర్ లీక్ వ్యవహారంలో సోమవారం మరో నిందితుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు . కర్ణాటక రాష్ట్రం దావణగెరెకి చెందిన మెడికల్ స్టూడెంట్ గణేష్ ప్రసాద్ ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని పోలీసులు చెప్తున్నారు . విజయవాడకు చెందిన గణేష్ ప్రసాద్ ముగ్గురు విద్యార్థులకు క్యాంపులో ఎగ్జామ్ రాయించడానికి 35 లక్షల చొప్పున డీల్ చేసుకున్నట్టు సమాచారం.ఒక్కో …

    Read More »
  • 9 July

    ఎలా వచ్చాయ్‌రా నీకా ఆ మాటలు..?

    ప్రస్తుతం ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా కత్తి మహేష్‌ పేరే వినపడుతుంది.అయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే  ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్‌. ఎలా వచ్చాయ్‌రా నీకా మాటలు అంటూ.. కత్తి మహేష్ పై జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది సంచలన వాఖ్యలు చేశారు . ఈ మేరకు అయన ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.ఆ వీడియో మీకోసం..

    Read More »
  • 9 July

    కత్తిని 6 నెలల కాదు, జీవితాంతం బహిష్కరించాలి..!!

    వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైద‌రాబాద్ నుంచి బ‌హిష్క‌రిస్తూ పోలీసులు నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్  పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి …

    Read More »
  • 9 July

    మోఢేరా సూర్య దేవాలయం..

    భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే ప్రధాన కేంద్రాలు మన ఆలయాలు ,క్షేత్రాలు ,తీర్దాలు . వేల సవ్త్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను ,పరమతస్తుల దాడులను తట్టుకొని భారతీయ శిల్పకళా వైభవాన్ని,నాటి నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటి చెబుతూ కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచి తమ ఉనికిని నిలబెట్టుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుణ్యభూమిలో .అలాంటి ఆలయమే ఇప్పుడు మనం చూడబోయే ఆలయం . భారతదేశంలోని మూడు ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి …

    Read More »
  • 9 July

    నిరుపేద‌ల వైద్యంలో కీల‌క ముంద‌డుగు…!!

    సామాన్యుల వైద్య సేవ‌ల్లో కీల‌క ముంద‌డుగు ప‌డింది. రూ.40 కోట్ల‌తో అడ్వాన్డ్ వైద్య సేవ‌లు అందించేందు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  దేశంలోనే మొద‌టి సారిగా స‌ర్కార్ ద‌వాఖానాల రంగంలో గాంధీ ద‌వాఖానాలో అవుట్ పేషంట్ డ‌యాగ్నోస్టిక్ ల్యాబ్‌ని ఏర్పాటు చేయ‌గా, దానిని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుపేద‌ల‌కు కూడా ఉచితంగా నాణ్య‌మైన‌, అధునాత‌న వైద్యాన్ని అందించాల‌న్న‌దే ప్ర‌భుత్వ సంక‌ల్ప‌మ‌ని  డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి …

    Read More »
  • 9 July

    విద్యావాలంటీర్ల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌

    ఉపాధ్యాయుల బదిలీల వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వెంటనే విద్యావాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీలోపు మేనేజ్ మెంట్ల వారిగా విద్యావాలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. ఈ రోజు సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరలో జిల్లాల …

    Read More »
  • 9 July

    కాంగ్రెస్‌కు మైండ్‌బ్లాంక్ అయ్యేలా సుప్రీం తీర్పు

    కుట్ర రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ఆ పార్టీ నేత‌ల‌కు వేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివ‌కేసింది. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రధాయనిగా ప్రజలు భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకుల ప్రోద్బలంతో దొంతుల లక్షీనారాయణ అనే వ్యక్తి …

    Read More »
  • 9 July

    కువిమ‌ర్శ‌లు కాదు..ద‌మ్ముంటే కేటీఆర్ స‌వాలుకు స్పందించండి

    కాంగ్రెస్‌ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42ఏండ్లు పరిపాలించి పేదవర్గాలను అణచివేసిన పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదన్నారు.  ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేక నిత్యం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat