TimeLine Layout

July, 2018

  • 7 July

    జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకే.. 4వేల మందితో వైసీపీలో చేరా..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, పీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌ను త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా చూడాన్న ల‌క్ష్యంతో, ధ్యేయంగా.. జ‌గ‌న్ కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో వైసీపీ కండువాక‌ప్పుకున్న‌ట్టు క‌ర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం …

    Read More »
  • 7 July

    ఆరోపణలు బుుజువు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా..!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నాడు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్ధ సైనికుడిలా పని చేశా.నేడు స్వరాష్ట్రంలో నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివుద్దితో పాటు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నా.. ఉద్యమ సమయంతో పాటు ప్రజా ప్రతినిధిగా ఏనాడు ఏ చిన్న తప్పు చేయలేదు. నా ఎదుగుదలను ఓర్వలేక నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన …

    Read More »
  • 7 July

    లోకేష్ ర‌హ‌స్య స‌ర్వేలో.. టీడీపీ మంత్రికి భారీ షాక్‌..!

    2019లో టీడీపీ ఓడిపోతుంద‌ని తెలిసి .. నూజివీడు నుంచి బ‌రిలో దిగ‌నున్న టీడీపీ మంత్రి..! ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం మీడియాలో క‌నిపించేందుకు కుతూహ‌లం చూపే ఏపీ మంత్రుల్లో మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఒక‌ర‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల సైతం పేర్కొంటుంటారు. అంతేకాకుండా, ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల చేప‌ట్టిన …

    Read More »
  • 7 July

    కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్‌..!

    అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయ‌న‌. వివాదాల‌కు కేరాఫ్‌. ఖ‌రీదైన స్థ‌లం క‌నిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. క‌బ్జా చేసేయ్..! అంటూ త‌న అనునాయుల‌ను పురిగొల్పుతాడు. ఎవ‌రైనా ఎద‌రుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవ‌ల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా క‌బ్జా చేశాడు. ఈ విష‌యం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మ‌నోడేగా అన్న రీతిలో మిన్న‌కుండి పోయింది. ఇంత‌కీ అత‌నెవ‌ర‌నుకుంటున్నారా..? అత‌నే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ …

    Read More »
  • 7 July

    వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఇలా త‌న …

    Read More »
  • 7 July

    కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి

    రాయ‌ల‌సీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీల‌కు అతీతంగా జానాక‌ర్ష‌న క‌లిగిన కుటుంబం వారిది…రాజ‌కీయాల్లో కాస్త పేరొందిని నాయ‌కుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి పేరును ఆయ‌న త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కూడా వార‌స‌త్వంగా నిల‌బెట్టారు. అయితే ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం రావ‌డం, తెలంగాణ రాష్ట్రంగా అవ‌త‌రించ‌డం విభ‌జిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …

    Read More »
  • 7 July

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఇలా త‌న …

    Read More »
  • 7 July

    ప్రతి గ్రామానికో నర్సరీ సీఎం కేసీఆర్..

    బిసిలు, ఎంబిసిలకు స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్నివెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బిసి రెసిడెన్షియల్స్ అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం …

    Read More »
  • 7 July

    207వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!

    ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 207 రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జగన్ చేపట్టిన పాదయత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహాల మధ్య శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. జగన్నాయకపాలెం శివారు నుంచి వైఎస్‌ జగన్ ప్రజాసంకల్పయత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి …

    Read More »
  • 7 July

    తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌!

    తెలంగాణ ప్ర‌భుత్వం ఓ చారిత్ర‌క ఘ‌ట్టానికి పూనుకున్న‌ది. సీఎం కెసిఆర్ చొర‌వ‌తో రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ఒకే సారి భారీగా పోస్టుల నియామ‌కాలు జ‌రిగాయి. దీంతో తెలంగాణ వ‌స్తే ఏమొస్త‌ద‌న్న వాళ్ళ‌కు ధీటైన జ‌వాబు ల‌భించింది. తెలంగాణ‌లో జాబుల జాత‌ర కొన‌సాగుతున్న‌ది. దానికి కొన‌సాగింపుగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో అనేక పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ప‌డ్డాయి. తాజాగా వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో మొట్ట మొద‌టి సారిగా 919 సివిల్ అసిస్టెంట్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat