వరంగల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని …
Read More »TimeLine Layout
July, 2018
-
4 July
ఫుట్బాల్ ప్లేయర్గా సాయి పల్లవి..!
ఇటీవల కాలంలో చాలా మంది నటీమణులు వెండి తెరపై ఏదైనా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడుతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ రష్మికా మందన క్రికెటర్గా కనిపించబోతోంది. అలాగే, సూర్య అనే బాలీవుడ్ సినిమా కోసం హాకీ బ్యాట్ చేతబట్టింది తాప్సీ. see also:పందిపిల్లతో రవిబాబు పుషప్స్..! వారితో పోల్చితే నేనేం తక్కువ కాదంటోంది సాయిపల్లవి. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రను సాయి పల్లవి చేస్తోంది. అదే …
Read More » -
4 July
వరంగల్ భద్రకాళి ఫైర్ వర్క్స్లో భారీ అగ్నిప్రమాదం
వరంగల్ : కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా తయారీ గోదాములో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి …
Read More » -
4 July
టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..!
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్ జగన్ చూసి టీడీపీ నేతలకు వణుకు మొదలైయ్యింది అంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడం. ఇందులో కొంతమంది మంత్రి పదవులు కూడా ఇవ్వడం అప్పట్టో ఒక పెద్ద సంచలనం. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ ఇప్పటికి పోరాడుతున్నారు. …
Read More » -
4 July
చంద్రబాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో తన పూర్తి చేశాడు. ప్రస్తుతం పదో జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. తానున్నానన్న భరోసాను …
Read More » -
4 July
ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..
ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా …
Read More » -
4 July
టీడీపీలో ఇద్దరిపై వేటు..!
ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నువ్వా..? నేనా..? అన్నట్టు రాజకీయ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొననుంది. అయితే, ఇప్పటి వరకు పలు పార్టీల అధినేతలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని, అందుకు సాక్ష్యం చంద్రబాబు నియమించిన జన్మభూమి …
Read More » -
4 July
ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన కోహ్లి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్తో ఛేజింగ్లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ …
Read More » -
4 July
వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర విమర్శలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో ఆట్లాడుతూ.. మాస్ ఫాలోయింగ్లో జగన్కు ఏ మాత్రం తీసిపోనని, తాను కనుక పాదయాత్ర చేస్తూ జగన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తరలి వస్తారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ …
Read More » -
4 July
‘మేఘా’ మిషన్లతో మూరుస్తున్న తెలంగాణ మాగాణి
కాళేశ్వరం ప్రాజెక్ట్ జలభాండారంగా మారుతోంది. గోదావరి పరవళ్లకు ‘మేఘా’ కొత్త నడకలు నేర్పుతూ, రైతు కళ్ళలో ఆశలు రేకెతిస్తూన్నాయి గోదావరి నీళ్లు. కనుచూపుమేర ఎక్కడ చూసిన గోదావరి నీళ్లే! కొన్నేళ్లుగా నీరు లేని భూములు మేఘా మిషన్లతో జలకళను సంతరించుకుంటున్నాయి. సాగునీరు కరువై బీడు వారిన వ్యవసాయభూములు సాగుకు నోచుకోనున్నాయి. ఎండిన తెలంగాణ బీడు భూములను సస్యశామలం చేయడానికి గలగలా పారుతోంది. ఊహలకు సైతం అందని రీతిలో రూపుదిద్దుకున్న పుంపుహౌసులు …
Read More »