తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయనరూ.553.98 కోట్ల అంచనావ్యయంతో 33 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు . జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని 15 గ్రామాలు దశాబ్దాలుగా సాగునీటికి నోచుకోవడం …
Read More »TimeLine Layout
June, 2018
-
29 June
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
ఎనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీ పీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు . జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్నసంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ …
Read More » -
28 June
తెలంగాణ అభివృద్ధిపై యూ.ఏ.ఈ విదేశాంగ మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ (Sheikh Abdullah Bin Zayed Al Nahyan) ప్రశంసించారు. గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వారు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో యూఏఈ …
Read More » -
28 June
మంత్రి పోచారంకు కేటీఆర్, హరీశ్రావు పరామర్శ
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్ర్త చికిత్స జరిగిన విషయం విదితమే. దీంతో మంత్రి పోచారం ఆస్పత్రిలోనే ఉన్నారు. see also:తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచే రైతు బీమా పథకంపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం …
Read More » -
28 June
తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్
ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి పట్టణ సమీపంలో గల అడ్లూరి ఎల్లారెడ్డి చెరువుకట్టను బలోపేతం చేయడం, చెరువు కింది ఆయకట్టు పెంపు ప్రజలకు సౌకర్యవంతమైన పద్ధతిలో ట్యాంక్ బండ్ సుందరీకరణపై కామారెడ్డి ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రగతిభవన్ లో గురువారం …
Read More » -
28 June
ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..!!
ఐటీ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్సిటీలో ఈ-పామ్ డిజిటల్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీ ఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS along with Arkadiy Dobkin, CEO & President, @EPAMSYSTEMS inaugurated …
Read More » -
28 June
స్టేషన్ ఘన్పూర్ ప్రజల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది..!!
‘‘ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే కడియం శ్రీహరి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నియోజక వర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉద్వేగంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని తాటికొండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నేడు ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే …
Read More »