TimeLine Layout

June, 2018

  • 26 June

    ఆందోళనకరంగా సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి..!

    ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గత ఆరు రోజులుగా అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే. see also:ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్‌ ఘన విజయం సీఎం రమేష్ చేపట్టిన ఈ దీక్షకు పార్టీ కార్యకర్తలు,నేతలు ,ఎమ్మెల్యేలు ,మంత్రులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో …

    Read More »
  • 26 June

    వైసీపీలో చేరనున్న మాజీ సీఎం ప్రియ శిష్యుడు..!

    అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు. see also:ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..! ఈ క్రమంలో ఇప్పటికే …

    Read More »
  • 26 June

    ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్ తేల్చేసిన గూగుల్ స‌ర్వే..!

    ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. ఏ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చూసినా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న ముగింపు గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీలోని అన్ని పార్టీల ప్ర‌ధాన నేత‌లు ఇప్ప‌ట్నుంచే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. see also:జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో.. 2019లో వార్ వ‌న్ సైడ్‌..! అందులో మొద‌ట‌గా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా …

    Read More »
  • 26 June

    రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్

    నటి రేణూదేశాయ్ కి జనసేన అధినేత,పవర్ స్టార్ శుభాకాంక్షలు తెలిపారు.పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం విదితమే.ఈ సందర్భంగా ఈ విషయం పై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించి..శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని పవన్ ట్వీట్ చేశారు.పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ని …

    Read More »
  • 26 June

    వైఎస్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్ర..!

    ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది . జగన్‌ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు. see also:టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్‌ “ అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ …

    Read More »
  • 26 June

    టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్‌ “

    ఏపీలో మహిళలపై వేధింపులు రోజురోజుకి ఎక్కువై పోతున్నాయి.తాజాగా ప్రస్తుత అధికార టీడీపీ సీనియర్ నేత,కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర..గత ఏడాది నుండి తనను శారీరకంగా,మానసికంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్‌ హరిణి రాష్ట్రంలోని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే..ఏ మాత్రం పట్టించుకోవడం లేదని..తన ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. …

    Read More »
  • 26 June

    బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగే బోనాల పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సోమవారం ఆదేశించారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కోరారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమన్వయం చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఆదేశించారు. see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం …

    Read More »
  • 26 June

    పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో పెరిక కులస్తులకు భవనం నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెరిక భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర శివార్లలో పెరిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ …

    Read More »
  • 26 June

    అసత్య ప్రచారం.. టీచర్లు నమ్మొద్దు..కడియం

    ప్రతి ఉపాధ్యాయుడికి వారి అర్హతల మేరకు న్యాయం జరిగేందుకు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు టీచర్ల బదిలీలను వెబ్ కౌన్సిలింగ్ లో చేయాలని చెప్పిన తర్వాత, ఉపాధ్యాయ జేఏసీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను అంగీకరించిన మేరకే ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్ లో …

    Read More »
  • 25 June

    తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌ట లాభ‌ప‌డ్డ జిల్లా నిజామాబాదే

    ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తేనే ప్ర‌జ‌ల‌కు మంచి చేసిన వార‌మ‌వుతామ‌ని ఇత‌ర పార్టీల నేత‌లు ఆలోచ‌న చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, రైస్ మిల్ల‌ర్ల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్ రెడ్డి, రైస్ మిల్ల‌ర్ల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గంపా నాగేంద‌ర్ ల‌తో పాటు వారి అనుచ‌రులు, 31 జిల్లాలకు చెందిన రైస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat