TimeLine Layout

June, 2018

  • 25 June

    తెలంగాణ వచ్చాకే నర్సింగ్ సమాజానికి గుర్తింపు ..!

    సనత్ నగన్ ఈఎస్ఐ వైద్యశాలలోగత కొన్నిరోజులుగా నిరసనకార్యక్రమాలు చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్స్ కు మద్దతు ప్రకటిస్తూ వారి న్యాయమైన డిమాండ్లను సహృదయంతో పరిశీలించి న్యాయం చేయాలని అదే విధంగా 1) వారి జీతభత్యాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని2) ప్రసూతి సెలవులు ఆరు నెలలు ఖచ్చితంగా అమలు చేయాలి..3) సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి మాట్లాడిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ .NOA సభ్యుడు Laxman Rudavathఅదే విధంగా …

    Read More »
  • 25 June

    జ‌గ‌న్‌కు జై కొట్టిన 800 మంది కాపు నాయ‌కులు..!

    సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయ‌కుల‌కు బుద్ధి చెప్పేందుకు ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌ని పౌరుడు సైతం ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాల‌న ఎంత ద‌య‌నీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో ప‌క్క సీఎం చంద్ర‌బాబు పాల‌న‌ను దృష్టిలో ఉంచుకుని స‌ర్వే నిర్వ‌హించిన …

    Read More »
  • 25 June

    సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఆదివారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.అయితే సీ ఎం కేసీఆర్ వేసిన సవాల్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని see  also:సీఎం సవాలును స్వీకరించిన …

    Read More »
  • 25 June

    గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!

    మంత్రి హరీష్ మరోసారి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా సీనియర్ వీ6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు . ప్రసన్న కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ తన వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న చనిపోయారు .ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ …

    Read More »
  • 25 June

    జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన వెంక‌య్య నాయుడు..!

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న సమాచారం తెలుసుకున్న ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను వింటూ.. వారిలో భ‌రోసా నింపుతూ ముందుకు …

    Read More »
  • 25 June

    ఎన్టీఆర్ నుంచి నేటి చంద్ర‌బాబు వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌ ఉన్న నియోజ‌కవ‌ర్గం ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం

    ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబంపై జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్ ఎక్కువ‌నే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వైసీపీ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా …

    Read More »
  • 25 June

    ఉద్యమకారుడికి దక్కాల్సింది గౌరవం..నాయకుడికి దక్కాల్సింది పదవి..!!

    ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నది మన బతుకులు మార్చుకోవడానికి , మన , రాబోయే తరాల వారి భవిష్యత్తు చక్కదిద్దుకోవడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి .. అంతే కానీ కేసీఆర్ కోసమో , కవిత , కేటీఆర్ , హరీష్ రావు ల కోసమో చేయలేదు .. మన కోసం , మన బతుకులు బాగు చేసుకోవడానికి చేసాం ..ఉద్యమకారుడు అంటే నిస్వార్ధంగా , సమాజం కోసం ఎటువంటి ప్రతిఫలం …

    Read More »
  • 25 June

    ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!

    యవ నేత,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగ‌చైత‌న్య‌, విజయ్ దేవ‌రకొండ ఓకె వేదికపై కనపడనున్నారు.తెలంగాణ యాస,బాషా తో `పెళ్లి చూపులు` మూవీతో తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఓరుగల్లు యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ తాజగా తెర‌కెక్కించిన సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది`. ఈ సినిమాకు ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మాత‌ వహించారు . see  also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన …

    Read More »
  • 25 June

    టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు

    ప్ర‌జాస్వామ్యంలో అధికారం శాశ్వ‌తం కాదు. విలువ‌లు,వ్య‌వ‌స్ధ‌లు శాశ్వ‌తం. అధికార మదంతో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా …

    Read More »
  • 25 June

    విమానంలో ఎవ‌రూ చూడ‌ని వింత ఘ‌ట‌న‌..!

    ధ‌ర్మం బాబ‌య్య అనే మాట గుడిమెట్ల ద‌గ్గ‌రో లేక ట్రాఫిక్ కూడ‌ళ్ల వ‌ద్ద‌నో వింటుంటాం. కానీ, వింత‌గా విమాన ప్ర‌యాణంలోనూ ఇటువంటి మాట విన‌ప‌డుతోంది. అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఈ సంఘ‌ట‌న నిజంగానే చోటు చేసుకుంది. ఇటీవ‌ల పాకిస్థాన్ నుంచి బ‌య‌ల్దేరిన ఖ‌తార్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ బిచ్చ‌గాడు క‌నిపించ‌డంతో ప్ర‌యాణికులు షాక్ తిన్నారు. ప్లాస్టిక్ క‌వ‌ర్ ముందుపెట్టి డ‌బ్బులు అడ‌గడం మొద‌లు పెట్ట‌డంతో విమాన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat