TimeLine Layout

June, 2018

  • 20 June

    వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు . see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత …

    Read More »
  • 20 June

    ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల‌కు ఊహించ‌ని స‌మ‌స్య‌. ప‌వన్ క‌ళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న‌కు ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్య ఎదురైంద‌ని…ఈ విష‌యంలో వైద్యుల‌ను ఆశ్ర‌యించ‌డంతో..ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని తేల్చిన‌ట్లు జ‌న‌సేన తెలిపింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర చేస్తుండ‌గా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయ‌న …

    Read More »
  • 20 June

    గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!

    టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్న పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకే కాకుండా ఇటివల విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న అభిమన్యుడు మూవీకి లిరిక్స్ రాసిన లేడీ రైటర్ శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గేయ రచయితలకు కూడా లైంగిక వేధింపులు తప్పవు. see …

    Read More »
  • 20 June

    తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో నూతనంగా 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఆ పోస్టుల్లో భాగంగా 616 లెక్చరర్‌, 15 ప్రిన్సిపల్‌ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ …

    Read More »
  • 20 June

    రూ.100 కోట్ల తోహాస్ భూములు తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం..

    ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ ( తోహాస్) అక్రమాలకు అడ్డుకట్ట పడింది.నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల పరమైన సుమారు రూ.100 కోట్ల తోహాస్ భూములు మంత్రి మహేందర్ రెడ్డి చొరవతో తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోగలిగింది. జాతీయ రహదారుల మీద ట్రక్ డ్రైవర్ లకు విశ్రాంతి నిచ్చేందుకు కేంద్రం సహాకారంతో గత 1987 లో రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర పెద్దంబర్ పేట …

    Read More »
  • 20 June

    వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!

    తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైనందుకు ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!! మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.వ్యవసాయ రంగంలో అత్యంత …

    Read More »
  • 20 June

    వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత బొత్స క్లారిటీ ..!

    ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే .గత కొంత కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావును ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం .. see also:వైఎస్‌ జగన్‌ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు ఇటివల బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ఛానల్ ప్రసారం …

    Read More »
  • 20 June

    నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!!

    ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి పత్తికొండ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత, జిల్లా కార్యదర్శి పందికోన నాగరాజుని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పరామర్శించారు. శ్రీదేవి తో పాటు మండల కన్వీనర్ బజారప్ప పత్తికొండ మాజీ సర్పంచ్ సోమ శేఖర్ అడ్వకేట్ నరసింహులు చక్రాల సర్పంచ్ మరియు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. see also:ఏపీ సర్కారు …

    Read More »
  • 20 June

    ఏపీ సర్కారు శుభవార్త ..!

    ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ సర్కారు దాదాపు నాలుగేళ్ల తర్వాత అంగన్ వాడి కార్యకర్తలకు శుభవార్తను తెలిపింది .రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. see also:నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!! దీంతో ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న కార్యకర్తలు తీసుకుంటున్న ఏడు వేల రూపాయల నుండి పది వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నట్లు బాబు …

    Read More »
  • 20 June

    బ‌న్నీ సినిమా బ‌డ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

    రేసుగుర్రం, స‌రైనోడు త‌రువాత స్టైలిష్ స్టార్ బ‌న్నీకి ఆ స్థాయి హిట్స్ ప‌డ‌లేదు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న నా పేరు సూర్య చిత్రం ఆశించిన ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. అందుకే ఈ సారి కొడితే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌ని నిర్ణ‌యించుకుని మంచి క‌థ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకు కూడా క‌మిట్ కాలేదు. సాధార‌ణంగా ఆయ‌న స్థాయి హీరోలంతా ఒక సినిమా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat