నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. ఈ సారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ …
Read More »TimeLine Layout
June, 2018
-
15 June
రోగాలను దూరం చేసే వ్యాయామాలు..!
ఎన్నో రోగాలకు చెక్పెట్టే మూ డు శ్వాస వ్యాయామాలు. మన శరీరంలో నిర్దిష్టమైన అవయవాలు కలిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటివి ఉరఃపంజరంలో ఎముకల కింద ఉంటాయి. తలలో అయితే, మెదడు, నాడీ మండల వ్యవస్థ, బయటకు చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ భాగానికి వస్తే అక్కడ పిరుదులు, మూత్రాశయం, స్త్రీలలో అయితే గర్భాశయం ఉంటాయి. ఈ క్రమంలో …
Read More » -
15 June
బాబును కవర్ చేయబోయి బుక్కయిన రమణ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించిన సంచలన విషయాలను వెల్లడించడమేకాకుండా తెలుగుదేశం పార్టీని ఆయన భ్రష్టుపట్టించిన విధానాలను బయటపెట్టిన మోత్కుపల్లి నర్సింహులును టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మరిన్ని సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మోత్కుపల్లి నర్సింహులుపై మండిపడ్డారు. అయితే చంద్రబాబును …
Read More » -
15 June
ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా .. see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..! అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ …
Read More » -
15 June
కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్స్..!!
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు . ఏపీలో సీఎం కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో నిరూపించుకోవడానికి ఇది మరో తాజా ఉదాహరణ. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం …
Read More » -
15 June
సంగీత దర్శకుడు ఆత్మహత్య..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో ప్రముఖ వర్ధమాన సంగీత దర్శకుడు అయిన అనురాగ్ వినీల్ అలియాస్ నాని ఆత్మహత్య చేసుకున్నారు అని వస్తున్నా వార్తలు ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి .అందులో భాగంగా నాని గత వారం రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నారు .. see also:ఒక్కసారిగా ఉలిక్కిపడిన కరీంనగర్..అమ్మాయిని గొంతుకోసి హత్య కాకపోతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ఫిల్మ్ …
Read More » -
15 June
వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్ను తెరమీదకు తెచ్చారు. సమాజంలోని కీలకంగా ఉన్న వికలాంగుల సమస్య కోసం ఎంపీ కవిత ఏకంగా కేంద్రమంత్రి ముందే గళం విప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ కవిత కీలక ప్రసంగం చేశారు. see also:కాంగ్రెస్లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త …
Read More » -
15 June
కాంగ్రెస్లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు అంటూ ఆ పార్టీ నేతలు ఎత్తుగడలు కాస్త సెల్ఫ్గోల్ అవుతున్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన కొనగాల మహేష్ పార్టీ మీడియా కమిటీ కన్వీనర్, అధికార ప్రతినిధి హోదాలో ఉండగా…ఆయన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రచ్చరచ్చగా మారుతోంది. …
Read More » -
15 June
ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …
Read More » -
15 June
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ..!
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమావేశం ముగిసింది. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్ కొత్త …
Read More »