యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. ఆల్ రౌండర్ ఫిట్నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతుల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారన్నదే ఆరోగ్యానికి కొలమానం. …
Read More »TimeLine Layout
June, 2018
-
13 June
అత్యంత ప్రమాదకరమైన పది యోగాసనాలు ఇవే..!
యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. అయితే, యోగాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన యోగాసనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..! 1) షోల్డర్ స్టాండ్ 2) స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ 3) బౌండ్ ట్రయాంగిల్ పోజ్ 4) క్యామెల్ పోజ్ 5) …
Read More » -
13 June
వైఎస్ జగన్పై.. సినీ నటుడు విజయ్చందర్ సంచలన వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్ అడుగులో అడుగుల వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. …
Read More » -
13 June
300 పడవలతో జగన్కు మత్స్యకారులు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర నేటికి 188 రోజులకు చేరుకుంది. ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని, …
Read More » -
13 June
నాయిని రాజేందర్రెడ్డికి రంజిత్ రావు సవాల్..!!
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డికి గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ 48వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్ రావు సవాల్ విసిరారు.కమీషన్ల కోసం పనులను ఆపుతున్నానని నిరూపిస్తే, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు .మంగళవారం హన్మకొండ సుబేదారిలోని డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!! పాదయాత్రలో నాయిని రాజేందర్రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని ఈ …
Read More » -
13 June
తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది . రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ప్రభుత్వ …
Read More » -
13 June
నల్లగొండలో మరో దారుణ హత్య
రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్యా జరిగింది . నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్య మరువక ముందే మరో దారుణం జరిగింది.అలుగుల పెద్ద వెంకట్రెడ్డి అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపి వెళ్ళిపోయారు.ఈ ఘటన జిల్లాలోని అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.అయితే ఈ ఘటనకు భూ తగాదాలే ఇందుకు కారణంగా …
Read More » -
13 June
రైతుబంధుతో రైతులకు నాణ్యమైన విత్తనాలు
రైతుబంధు పథకంతో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసికుంటున్నరు . గతంలో ఉద్దెరకు ఖాతా పెట్టి వ్యాపారుల దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం రైతులు నష్టపోవడం జరిగేది . ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని రైతుబంధు చెక్కులు నడుచుకుంటూ ఇంటికే రావడంతో చేతిలో డబ్బులు ఉన్న రైతన్నలు ముందే విచారించుకొని విత్తనాల షాపుకు పోయి మంచి కంపెనీ విత్తనాలు కావాలని అడిగి మరీ తీసుకుంటున్నరు . …
Read More » -
12 June
మంత్రి కేటీఆర్ గొప్ప మనసుకు ఫిదా అయిన ఉత్తమ్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కీలకమైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మానవత విధానం ఈ చర్చకు కారణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. …
Read More » -
12 June
సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రఖ్యాత సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు సమకూరుతున్నాయి. కోటి రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఎసీ పోస్టు ఆపరేటివ్ వార్డు సమకూరింది. నేత్రాల సేకరణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీటన్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. see also:మంత్రి కేటీఆర్ …
Read More »